Breaking News నేరాలు

బ్యాంకు లోన్ ఆఫీసర్ అని చెప్పి 1,25,000 మోసం, కేసు నమోదు

66 Viewsఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ముద్ర లోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి తనకి 5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు అని పలు దఫాలుగా 1,25,000 మోసం చేసినాడని బాధితుడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఆన్లైన్లో నమోదు చేసి, కేసు నమోదు చేయనైనదని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి  చెప్పినారు. ఎవరైనా బాధితులు సైబర్ క్రైమ్ కు గురి అయితే వెంటనే 1930 కు […]

Breaking News

రంగారావు కుటుంబ సభ్యుల ను పరామర్శించిన మంత్రి వివేక్

20 Viewsజగిత్యాల జిల్లా: వెల్గటూర్ మండలం కప్ప ట్రావ్ పెట్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గండ్ర రంగారావు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా.వివేక్ వెంకటస్వామి. గండ్ర రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంత్రి వివేక్ వెంట మాజీ ఎంపీపీలు పోనుగోటి శ్రీనివాసరావు, ఎండి బషీర్, మాజీ జెడ్పిటిసి గజ్జల స్వామి, కాంగ్రెస్ నాయకులు […]

Breaking News

బలరాం నాయక్ ని కలిసి సింగరేణి సమస్యల పై మెమోరాండం – కవిత

23 Viewsసింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని కలిసి పలు సమస్యల పై మెమోరాండం ఇచ్చిన HMS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  మరియు ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. HMS అధ్యక్షురాలిగా ఎన్నికైన  కల్వకుంట్ల కవిత  మొదటి సారి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదురుకుంటున్న పలు సమస్యల పై సీఎండీ తో చర్చించిన కవిత మరియు రియాజ్ అహ్మద్. సీఎండీ కి వారు ఇచ్చిన మెమోరాండంలో అంశాలు […]

Breaking News

గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠీన చర్యలు తప్పవు

28 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి పట్టివేత* *గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠీన చర్యలు తప్పవు- పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ* పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు గంజాయి కేసు లో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడానికి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ  కేసు, అరెస్ట్ వివరాలను వెల్లడించారు. *పట్టుబడిన నిందితుని వివరాలు:-* […]

Breaking News

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ

24 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల ఇంచార్జి మహేష్ వర్మ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న ఆశయ సాధనకై పనిచేసేందుకు, రానున్న రోజుల్లో మన పార్టీ జెండాను ఎత్తుకునేందుకు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. వారికి మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ తీన్మార్ మల్లన్న తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ కండువాను కప్పి […]

Breaking News

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కు అభినందన సభ

51 Viewsబిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కు అభినందన సభ. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రఘునాథ్ వెరబెల్లి  నియామకం తరువాత మంచిర్యాల జిల్లాకు మొదటిసారి విచ్చేసిన సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన మొదటగా రఘునాథ్ కి జైపూర్ మండలం ఇందారం గోదావరి వంతెన వద్ద బీజేపీ శ్రేణులతో ఘన స్వాగతం ఒలకడం జరిగింది. అంతరం శ్రీరాంపూర్ బస్ స్టాండ్ వద్ద BMS నాయకులతో […]

Breaking News

రైతులకు తీరనున్న యూరియా కష్టాలు

27 Viewsమంచిర్యాల జిల్లాలో రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా మరియు కొమరం భీం జిల్లా రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. యూరియా లోడుతో కూడిన రైలు శుక్రవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ కు చేరుకున్నది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీష్ బాబు యూరియా ఆన్ లోడ్ ను మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లుగా […]

Breaking News

ఎమ్మెల్యే నివాసంలో పాత్రికేయ సమావేశం

29 Viewsమంచిర్యాల జిల్లా. తేదీ 11-09-2025 రోజున మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్ని మధు సింగల్ విండో డైరెక్టర్, తాళ్ల సంపత్ రెడ్డి గార్లు మాట్లాడుతూ .. ఈ నెల 04/09/2025 తారీకు రోజున సుమారు రాత్రి 11 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కి అడ్డుగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కనపడకుండా మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ వినాయక నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ […]

Breaking News

మంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించిన డివిజనల్ రైల్వే మేనేజర్.

25 Viewsమంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించిన డివిజనల్ రైల్వే మేనేజర్. మంచిర్యాల జిల్లా. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్లో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. వందే భారత రైలు కు మంచిర్యాల్ లో హాల్టింగ్ కల్పించినందుకు అందుకు సంబంధిత ఏర్పాట్లను చేస్తున్నారు.    ఈ కార్యక్రమంలో పరువులు రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Breaking News

13న జాతీయ లోక్ అదాలత్ – కమిషనర్

39 Viewsరామగుండం పోలీస్ కమీషనరెట్ 13న జాతీయ లోక్ అదాలత్…కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది. రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే.. : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ మేరకు ఈరోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న […]