Breaking News

మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్ కుమార్

33 Viewsమంచిర్యాల జిల్లా. వందే భారత్ రైలు హాల్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. తరువాత మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో M కన్వెన్షన్ హాల్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని […]

Breaking News

నేతకానీ భవనానికి నిధులు కేటాయించిన పెద్దపల్లి ఎంపీ

30 Viewsమంచిర్యాల జిల్లా: మంచిర్యాల సున్నం బట్టి వాడ 100 ఫీట్ రోడ్ లో గల నేతకాని సాంస్కృతిక కమ్యూనిటీ హాల్ భవనం విస్తరణ కు భూమి పూజ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నేతకాని సంఘ సభ్యుల రిక్వెస్ట్ మేరకు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎంపీ వంశీ. 50 లక్షల నిధులు […]

Breaking News

మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ

46 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం ఫలితం మంచిర్యాల రైల్వే స్టేషన్లో నాగపూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఫలించిన పెద్దపల్లి ఎంపీ పోరాటం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు గత రెండు సంవత్సరాలుగా వందే భారత్ హాల్టింగ్ కోసం […]

Breaking News ప్రాంతీయం

నూతన పాఠశాల భవన మంజూరు కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేత

36 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గత ఏడాది కాలం నుండి పెండింగ్లో ఉండి మంజూరు కు నోచుకొని ఎం.పి .పీ . ఎస్ పాములపర్తి ఎచ్ . డబ్ల్యూ పాఠశాలకు నూతన పాఠశాల భవనం మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రజావాణి లో సిద్దిపేట కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కొండనోళ్ళ నరేష్, కర్రోళ్ల బాలకిషన్, శ్రీగిరిపల్లి ప్రవీణ్,గిద్దల కనకరాజు,పలువురు గ్రామస్థులు.

ఆధ్యాత్మికం

నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

62 Views నేడు ఎల్లారెడ్దిపేట మండల కేంద్రం లో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో సాయంత్రం 6 గంటల నుండి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, సభ్యులు అల్లం శ్రీకాంత్ తెలిపారు..ఇట్టి కార్యక్రమంలో రాధాకృష్ణ వేషాదారణలతో పిల్లలను తీసుకువచ్చి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

ప్రాంతీయం

దంచి కొట్టిన వాన

70 Viewsఎల్లారెడ్దిపేట మండలం లో రెండు గంటలకు పైగా వర్షం దంచి కొట్టింది.కాలనీలు జలమయమపదిరాయ్యాయి..పదిర-రామలక్ష్మణ పల్లె వద్ద మానేర్ వాగు ఉదృతం గా ప్రవహిస్తోంది.. ఇరుగ్రామాల ప్రజలు ఎవరు కూడా మానేర్ వాగు వైపు రాకూడదని ఎస్ ఐ రాహుల్ రెడ్ది,పంచాయతీ కార్యదర్శి సారిక ప్రజలకు సూచించారు.

ప్రాంతీయం

దంచి కొట్టిన వాన

32 Viewsఎల్లారెడ్దిపేట మండలం లో సుమారు రెండు గంటలకు పైగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణం గా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పదిర- రామలక్ష్మణ పల్లె బ్రిడ్జి వద్ద మానేర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్ ఐ రాహుల్ రెడ్ది, పదిర పంచాయతీ కార్యదర్శి సారిక తెలిపారు..

ప్రకటనలు

మాజీ సర్పంచ్ కు జన్మదిన శుభాకాంక్షలు

37 Viewsఎల్లారెడ్దిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమత రెడ్డికి మాజీ ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజ్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయం

బోర్ మోటార్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

72 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోరు మోటార్ ను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజుల క్రితం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారని అన్నారు విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని నిర్ధారించారు గతంలో నిర్మాణం చేసి అసంపూర్తిగా వదిలేసిన తరగతి గదులను వెంటనే నిర్మాణం […]

ప్రాంతీయం

గుంతలు పూడ్చిన గ్రామస్తులు

95 Viewsగుంతలు పూడ్చిన గ్రామస్తులు. ఆర్ అండ్ బి రోడ్డుపై గుంతలను పూడ్చిన అక్కపల్లి గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాలకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డుపై రాపెల్లి వాగు దగ్గర అక్క పెళ్లి గ్రామస్తులు ఆదివారం గుంతలను పూడ్చి శ్రమదానం చేశారు. రాపెల్లి వాగుపై కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఇరువైపులా మట్టి రోడ్డును వదిలేయడం జరిగింది. దీనితో గుంతలుగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని […]