Breaking News ప్రాంతీయం

నూతన పాఠశాల భవన మంజూరు కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేత

32 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గత ఏడాది కాలం నుండి పెండింగ్లో ఉండి మంజూరు కు నోచుకొని ఎం.పి .పీ . ఎస్ పాములపర్తి ఎచ్ . డబ్ల్యూ పాఠశాలకు నూతన పాఠశాల భవనం మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రజావాణి లో సిద్దిపేట కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కొండనోళ్ళ నరేష్, కర్రోళ్ల బాలకిషన్, శ్రీగిరిపల్లి ప్రవీణ్,గిద్దల కనకరాజు,పలువురు గ్రామస్థులు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *