106 Viewsముస్తాబాద్, జనవరి 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో సిద్దిపేట్ రోడ్ మార్గంలో బండి శ్రీకాంత్ బ్రదర్స్ నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే, రాష్ట్ర నాయకులు కణమేని, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. నాణ్యమైన పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అనుబంధాల నాయకులు […]
ప్రజలకు శుభవార్త చెప్పిన తెలంగాణ గవర్నమెంట్
50 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం-పొంగులేటి. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు. సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం. నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి.
గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికే కబడ్డీ పోటీలు- బీజేపీ
70 Viewsమంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట. గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికే కబడ్డీ పోటీలు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకోని రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లక్షట్టిపెట్ పట్టణంలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ ను ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంట్ ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముందుగా […]
శ్రీరాంపూర్ లో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన సదస్సు
67 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత నియమాలు గురించి అవగాహన సదస్సు వాహనదారులకు తెలియజేశారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఏరియా సిఐ వేణు చందర్ మాట్లాడుతూ వాహనదారులు అందరూ తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు […]
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు…
60 Views ముస్తాబాద్, జనవరి 10 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి చేతులమీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు. పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటామని మాట్లాడిన నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ […]
తల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు
118 Viewsతల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి 10 సిద్దిపేట జిల్లా గజ్వేల్ తల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు ఇటీవల గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన నాగమణి అనారోగ్యంతో అస్వస్థకు గురై,గాంధీ హాస్పిటల్ లో మరణించింది, నాగమణి మరణించిన తర్వాత నాగమణి, భర్త కూడా కనబడుటలేదు ,నాగమణి, అంత్యక్రియలు కూడా గ్రామస్తుల ఆర్థిక సహాయంతో నిర్వహించారు.ప్రస్తుతం నాగమణి,అమ్మ, కళ సంరక్షణలో […]
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
58 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చక్రపాణి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద మార్గంలో నడవాలని సూచించారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు కుమారస్వామి, రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్ సింగరేణి కార్మికులకు ఫిబ్రవరిలో కొత్త పెన్షన్
131 Viewsమంచిర్యాల జిల్లా, మందమర్రి. రిటైర్ సింగరేణి కార్మికులకు ఫిబ్రవరిలో కొత్త పెన్షన్. 2021 నుంచి 2024 మధ్యలో సింగరేణిలో రిటైర్మెంట్ అయినా కార్మికులకు 11వ వేచి బోర్డు పెన్షన్తో పాటు ఏరియర్స్ వెంటనే చెల్లించాలని మందమర్రి సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో రీజినల్ కమిషనర్ పచోరి కి వినతి పత్రాన్ని అందజేశారు అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ పోయిన నెల 19వ తారీఖున మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయానికి విచ్చేసినప్పుడు మొదటిగా సింగరేణి. రిటైర్మెంట్ […]
విద్యతోనే జీవితంలో ఏదైనా సాధ్యం – డిసిపి
61 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ… వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం. *విద్యాతోనే జీవితంలో ఏదైనా సాధ్యం. ఆదివాసీలు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలి: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., మేము ఉన్నాం మీకోసం అంటూ భరోసా కల్పిస్తూ అందరితో సహపంక్తి భోజనం చేసిన పోలీస్ అధికారులు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోణి నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ […]










