15 Viewsబాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఏప్రిల్ 5, 2026: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమానికి […]
లింగ నిర్ధారణ, లింగ ఎంపికపై కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
21 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం* లింగ నిర్ధారణ, లింగ ఎంపికపై కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. పీసీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.రామగుండం పోలీస్ […]
ఈ నెల 6న ప్రజావాణి రద్దు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
14 Viewsఈ నెల 6న ప్రజావాణి రద్దు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ! మంచిర్యాల జిల్లా ఏప్రిల్ 5, 2026: ప్రతి సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 6వ తేదీన రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా బాసర, ఆదిలాబాద్ […]
మంచిర్యాల జిల్లా పూసల సంఘం కమిటీని సన్మానించిన,మంచిర్యాల మండల కమిటీ
42 Viewsమంచిర్యాల జిల్లా పూసల సంఘం కమిటీని సన్మానించిన,మంచిర్యాల మండల కమిటీ. మంచిర్యాల గాంధీ నగర్ పూసల కుల భవన్ వద్దా జిల్లా నూతన కమిటీని మండల అధ్యక్షులు కావిటి రాజు ఆధ్వర్యంలో జిల్లా కమిటీని సన్మానం కార్యక్రమం జరిగినది. అధ్యక్షులు సేని తిరుపతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూసల కులస్తులకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడంలో ముందుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కులస్తులు సన్మానం కార్యక్రమం జరిగినది. ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి […]
సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన సిద్దిపేట ఏసిపి రవీందర్.
10 Views సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన సిద్దిపేట ఏసిపి రవీందర్. సిద్దిపేట్, ఏప్రిల్ 5, తెలుగు న్యూస్ 24/7 స్వాతంత్ర్య సమరయోధుడు, నవభారత నిర్మాత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్, జయంతిని పురస్కరించుకుని ఈరోజు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట ఏసిపి రవీందర్, జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. […]
మన ఇసుక వాహనం’ ద్వారా సులభంగా ఇసుక బుకింగ్..
37 Views‘మన ఇసుక వాహనం’ ద్వారా సులభంగా ఇసుక బుకింగ్.. సిద్దిపేట్, ఏప్రిల్ 5, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లాలో ఇసుక సరఫరా ప్రక్రియను మరింత పారదర్శకంగా, అవినీతి రహితంగా మరియు సామాన్యులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం *”మన ఇసుక వాహనం”* పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా ప్రజలు ఇకపై దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ గారు తెలిపారు. ముందుగా […]
దోపిడి దొంగలు అరెస్ట్..
204 Viewsదోపిడి దొంగలు అరెస్టు సిద్దిపేట్, ఏప్రిల్ 4, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట్ మార్చి 29 రోజున రాత్రి అందాద 9.30గంటలకు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ నకు చెందిన బల్ల సదానందం అను వ్యక్తి డబుల్ బెడ్ రూమ్ సమీపంలోని కల్లు కాంపౌండ్ దగ్గర నుండి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి మద్యం తాగుదామని తీసుకెళ్లి ఎవరూ లేని ప్రదేశంలో తనను చేతులతో కొట్టి తన […]
ప్రజలకు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,తెలిపారు..
120 Viewsప్రజలకు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,తెలిపారు.. సిద్దిపేట్, ఏప్రిల్ 4, తెలుగు న్యూస్ 24/7 ప్రజలకు మరింత చేరువగా, వేగవంతంగా మరియు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్., తెలిపారు.ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీసు ప్రజలకు […]
బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి… బాల సాహితీవేత్త డాక్టర్ వాసర వేణి పరశురాములు…
93 Views బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి* ( బాలసాహిత్య కార్యశాల) బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించి బాల్యాన్ని చక్కగా తీర్చి దిద్దాలనీ, భవిష్యత్తులో ఉత్తమ పౌరసమాజం నిర్మించబడుతుందనీ, బాలలు రచయితలుగా, సమాజనిర్మాతలుగా రాణించాలని ప్రముఖ బాలసాహిత్య రచయిత, పరిశోధకులు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. శనివారం సింగారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 11.00లకు ” బాలల గేయ రచన” పై కార్యశాల నిర్వహించారు. బాలసాహిత్య […]










