Breaking News

జిమ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

50 Views

గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నూతన వ్యాయామ శాలను ప్రారంభించారు. ఏఏఆర్ ప్రభుత్వ స్టేడియం అబివృద్ది కమిటీ ఆధ్వర్యంలో వ్యాయామశాలను ఏర్పాటుచేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, స్టేడియం అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్