Breaking News

ప్ర‌శాంతంగా ముగిసింది

74 Views

ప్ర‌శాంతంగా ముగిసిన టెట్ పేప‌ర్-1.. స‌బ్జెక్టు నిపుణులు రూపొందించిన ‘కీ’ విడుద‌ల‌

ఇమేజ్లో ఉన్నది చదవగలర

సెప్టెంబర్ 16

హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్) పేప‌ర్-1 ప్ర‌శాంతంగా ముగిసింది. శుక్ర‌వారం ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్-1 ప‌రీక్ష జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌కు 2 ల‌క్ష‌ల 50 వేల మందికి పైగా హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. అయితే పేప‌ర్-1కు సంబంధించిన  ఆధ్వ‌ర్యంలో.. సబ్జెక్టు నిపుణుల చేత రూపొందించారు. ఈ కీని అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోస‌మే విడుద‌ల చేస్తున్నట్లు స‌బ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేష‌న్ విడుద‌ల చేసే కీనే ఫైన‌ల్ అవుతుంద‌న్నారు.*

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *