Breaking News

ఆర్థిక సాయం అందించిన బట్టు అంజి రెడ్డీ

159 Views

సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో తోడేటి భాగ్యమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న బట్టు అంజిరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతితో తన వంతు సాయంగా
10000/- ఆర్థిక సహాయం అందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *