30 Viewsమంచిర్యాల జిల్లా. ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10/- సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం. తేదీ..4/4/2025 శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశమై ఇటీవల కోల్ కత్తా లో జరిగిన సీఎం పిఎఫ్ ట్రస్టు బోర్డు సమావేశంలో కోల్ ఇండియా బొగ్గు గనులు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ స్థిరత్వం కోసం […]
ప్రాంతీయం
చెట్టుకు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య…
80 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన పాతూరు మల్లవ్వ భర్త రామ్ రెడ్డి తన వ్యవసాయ పొలంవద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు. పోలీసుల వివరాలు పాతూరి మల్లమ్మ 54సం: గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా హాస్పిటల్ తిరిగిన వ్యాధి నయం కా శుక్రవారం తన వ్యవసాయం పొలంవద్దకు భర్తతో కలిసివెళ్లి రామ్ రెడ్డి ఓవైపు గేదెలకు మేత వేయడానికి వెళ్లిన సమయంలో అంతలోనే ఓ […]
స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
33 Viewsమంచిర్యాల జిల్లా. స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు, మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, నస్పూర్, హజీపూర్, లక్షెట్టీపేట్, దండేపల్లి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండలాల […]
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్
36 Viewsమంచిర్యాల జిల్లా. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్. యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేర కు మంచిర్యాల జూన్ మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో మంచిర్యాల పోలీస్ ఆధ్వర్యంలో ఓ యువత – నేరాలు చేయవద్దు… భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అనే నినాదంతో ఏర్పాటుచేసిన యువతకు అవగాహన […]
తిలక్ నగర్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ
34 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. తిలక్ నగర్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ. చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు…..అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు కు పంపిస్తాం. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ […]
పాములపర్తి ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమం
51 Viewsపాములపర్తి ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమం -అన్నప్రసాద దాత తాడూరి కవిత సుధాకర్ గౌడ్ దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్, ఏప్రిల్ 1 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజు తాడూరి కవిత సుధాకర్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది.అనంతరం, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి,అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు,మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డి,తాండ కనకయ్య గౌడ్, బంధుమిత్రులు,గ్రామ […]
వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి…
222 Viewsతెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చెర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ను మంగళవారం ఆయన నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి వంగ గిరీధర్ రెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్థులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి పేట మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు అన్న వితరణ
89 Viewsతెలంగ్ ప్రణవ్ జన్మదినము సందర్భంగా సాయి భోజన్ గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు అన్న వితరణ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ మంచిర్యాల జిల్లా-బెల్లంపల్లి, ఏప్రిల్ 1 బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగ్ ప్రణవ్ జన్మదినము సందర్భంగా సాయి భోజన్ అన్నదానం మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు తెలంగ్ విజయ యశ్వంత్ కుటుంబీకుల ఆర్థిక […]
పాములపర్తి గ్రామం లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
46 Viewsపాములపర్తి గ్రామం లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం ఏప్రిల్ 1, తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పాములపర్తి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉగాది సందర్భంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం పాములపర్తి గ్రామంలో రేషన్ దుకాణం వద్ద తాజా మాజీ సర్పంచ్ తీర్మాల్ […]