ప్రాంతీయం

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

29 Views

మంచిర్యాల జిల్లా.

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.

ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో,

మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు, మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, నస్పూర్, హజీపూర్, లక్షెట్టీపేట్, దండేపల్లి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, కార్యకర్తలు.

ఈ కార్యక్రమంలో మండలాల కోఆర్డినేటర్లు , మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు‌‌..

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్