112 Views ఎల్లారెడ్డిపేట, జూలై 23: రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ను అక్క పెళ్లి గౌడ సంఘం సభ్యులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం మండలంలోని బొప్పాపూర్ లోని వారి నివాస గృహంలో జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ను శాలువాతో సత్కరించినంతరం వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గత పది రోజుల నుండి […]
ప్రాంతీయం
ఇళ్ళు కూలిపోయిన లబ్దిదారులకు తక్షణ సహాయం పంపిణీ
98 Viewsఎల్లారెడ్డిపేట జూలై 15 : ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్ళు కూలీపోయి నష్టపోయిన బాదితులకు తెలంగాణ రాష్ట్ర గౌరవముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణ సహాయం కింద ఓక్కోక్కరికి 3200 రూపాయల చొప్పున మంజూరు చేశారని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య తెలిపారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇళ్ళు కూలిపోయి నష్టపోయిన 10 మంది లబ్దిదారులకు . 3200 రూపాయల చొప్పున నగదును టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య , జడ్పీటీసీ […]
భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి:
124 Viewsజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి మరియు స్పెషల్ బ్రాంచ్ సి.ఐ సర్వర్, సి.ఐ బన్సీలాల్ మరియు అధికారులతో కలిసి వేములవాడ ములవాగు బ్రిడ్జ్,హన్మజపేట్ వాగు,మర్రిపెళ్లి,రామన్నపెళ్లి చెరువు,మర్రిపెళ్లి వాగు,రుద్రంగి మండలం మానాల వాగులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసిన అదనపు ఎస్పీ.. ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ..భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి అని అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రకూడదని […]
దుమాల కు వీర్నపల్లి మండలానికి రాకపోకలు బంద్
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం నుండి దుమాల గ్రామానికి వీర్నపల్లి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి , గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వీర్నపెల్లి వద్ద వాగు , ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం నుంచి దుమాల మధ్య గల రాపెల్లి వాగుపైన బిడ్జీ నిర్మాణం పూర్తికాక పోవడం తో రాపెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం రాకపోకలకు అంతరాయం ఎర్పడింది , గిద్దచెరువు నిండిపోయి […]
సంఘం చెరువు మత్తడిని పరిశీలించిన జడ్పిటిసి తహసిల్దార్
124 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో విరిగిన సంగం చెరువు మత్తడి . పరిశీలించిన జెడ్పీటీసీ,తహశీల్దార్. మండలంలోని గొల్లపల్లి సంగం చెరువు మత్తడి విరిగి శిథిలావస్థకు చేరింది . సమాచారం అందుకున్న జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు,తహశీల్దార్ జయంత్ సంగం చెరువు మత్తడిని పరిశీలించారు.గత అరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కు వరద నీరు సంగం చెరువులోకి చేరుతుంది.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మైసమ్మ చెరువు మత్తడి పరుతుండటం తో క్రిందనున్న గొల్లపల్లి సంగం చెరువులోకి నీరు […]
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
109 Views*ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి* *-వేములవాడ వాగు వరద ఉదృతను సందర్శించిన: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ * వేములవాడ పట్టణం మూలవాగు ప్రవాహాన్ని బుధవారం సందర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రైతులు కరెంటు మోటార్ల దగ్గర జాగ్రత్త వహించాలని వారు అన్నారు. అందరూ కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని వారన్నారు. ఆరు రోజుల నుండి కురుస్తున్న వర్షం వల్ల చెరువులు, కుంటలు నిండిన కాబట్టి […]
ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన*
140 Views*గంభీరావుపేట మండలం లింగన్నపేట్ గ్రామంలోని సేవాలాల్ తండాలో గల ప్రాథమిక పాఠశాల పాత భవనం శిథిలావస్థలో ఉన్న నేపధ్యంలో ఆ భవనాన్ని కూల్చివేసి అదే ప్రదేశంలో నూతన భవన నిర్మాణానికి ఈరోజు భూమిపూజ చేయడం జరిగింది.. CSR నిధుల నుండి సుమారుగా 1800000/-లక్షల (₹ పద్దెనిమిది లక్షల) అంచనా విలువతో ఈ పాఠశాల పునర్నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు.. త్వరితగతిన పనులు పూర్తి చేసి త్వరలోనే పాఠశాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు.. ఈ […]
కుల వివక్ష పై ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే ……..రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర కృష్ణ
122 Viewsకుల వివక్ష పై పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిరావుపూలే బడుగు బలహీన వర్గాలు దళితులు మహాత్మ అని పిలుస్తారు అందుకే అతన్ని జ్యోతిరావు పూలే గా అభివర్ణించారు అని తెలంగాణ మోచి సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ కొనియాడారు సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో లో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మొచి సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ […]
మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న, బెస్ట్ నరేష్ కు దళిత యువరత్న అవార్డుల ప్రధానం
194 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]
మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న ,బెస్త నరేశ్ కు దళిత యువ రత్న అవార్డు ప్రధానం
160 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]