38 Views*మద్యం మత్తులో డ్రైవింగ్.. శిక్ష గా ట్రాఫిక్ విధుల్లో మందుబాబులు* రామగుండం కమిషనరేట్. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినా కాచాపూర్ గ్రామానికి చెందిన తీగల అజయ్ , చందపల్లి కి చెందిన పర్శ తిరుపతి, చిన్నకల్వల కు చెందిన మెరుగు సతీష్ మరియు ఖిలవనపర్తి కి చెందిన తలారి రాహుల్ అని నలుగురు వ్యక్తులను గౌరవ కోర్ట్ ముందు హాజరుపరచగా పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల గారు రూ.500/- జరిమానా విధించడంతో […]
ప్రమాదాల నివారణకు అందరం కలిసి పనిచేద్దాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
8 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ *ఒక నిర్లక్ష్యపు చర్య… జీవితాంతం బాధ మిగిలిస్తుంది* *ప్రమాదాల నివారణకు అందరం కలిసి పనిచేద్దాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కలిసి పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్–అలైవ్” కార్యక్రమంలో […]
శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
18 Viewsశాంతియుతంగా, స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా,జనవరి 21, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరిగేలా 163 బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్, పోలింగ్, […]
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఐ.ఎ.ఎస్. గా ఖరారు
20 Viewsజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఐ.ఎ.ఎస్. గా ఖరారు. మంచిర్యాల జిల్లా,జనవరి 21, 2026: మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా విధులు నిర్వహిస్తున్న పి.చంద్రయ్య భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఐ.ఎ.ఎస్. గా ఖరారు చేయడం జరిగింది. జూలై 17, 2025 న మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు. *మంచిర్యాల జిల్లా పౌర […]
సుతారి సంఘ భవన్లో 15 సంఘాల ముఖ్య సమావేశం
40 Viewsసుతారి సంఘ భవన్లో 15 సంఘాల ముఖ్య సమావేశం. మంచిర్యాల జిల్లా. ఈరోజు సుతారి సంఘ భవన్లో 15 సంఘాల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి పడాల రామన్న , ప్రధాన కార్యదర్శి మక్కా మురళి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క సమావేశంలో మార్బుల్ సంఘం అధ్యక్షులు మల్క చంద్రయ్య ప్రధాన కార్యదర్శి ఎస్ కె గని, ప్లంబర్ సంఘం అధ్యక్షులు నజీర్, పిఓపి సంఘం అధ్యక్షులు బిలాల్, అజీమ్, […]
ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది దిలీప్ తాళ్లూరి.
22 Viewsసంక్షేమం, సంస్కరణ, సమైక్యత మన ధ్యేయం. ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది దిలీప్ తాళ్లూరి. ఖమ్మం,జనవరి 21,తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది దిలీప్ తాళ్లూరి ఆర్మూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశమై, న్యాయవాదుల సంక్షేమం, 41ఎ సిఆర్ పిసి / 35(3) బి.ఎన్.ఎస్.ఎస్ వరణలు, అలాగే పార్లమెంట్ మరియు తెలంగాణ అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లిన ప్రతిపాదనలు వివరించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ లో సలహాలు సూచనలు. అలాగే వెల్ఫేర్ ఫండ్, హెల్త్ […]
ఖమ్మంలో టిబిజెఏ కమిటీ సమావేశం
53 Viewsఖమ్మంలో టిబిజెఏ కమిటీ సమావేశం ఖమ్మం, జనవరి 21 టిడబ్ల్యూజేఎఫ్ అనుసంధానంతో తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిబిజెఏ) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం జిల్లా పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో టిబిజెఏ ఖమ్మం జిల్లా నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, పట్టణ అధ్యక్షులు ఎలుగోటి వెంకట్ లు కలిసి, జిల్లా కోశాధికారిగా కే. శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షులుగా ఎన్. రాకేష్, […]
ఘనంగా భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు…
15 Views ముస్తాబాద్, జనవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల ఆరాధ్యదైవం అయినటువంటి మార్కండేయ మహర్షి జయంతి పురస్కరించుకొని మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. మార్కండేయ జయంతిని పురవీధుల గుండా డప్పు సప్పులతో భజనపాటలతో వైభవంగా చేపట్టారు. భక్తులు భక్తిశ్రద్ధలతో తీర్థ ప్రసాదం స్వీకరించి మహా […]
79 Viewsఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన భూమికి సుప్రీం కోర్టు తీర్పు వర్తించదు -మీడియా అకాడమీ చైర్మన్ ఖమ్మం పట్టణం, జనవరి 21, తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం ప్రత్యేక జీవో, క్యాబినెట్ ఆమోదంతో కేటాయించిన 23.02 ఎకరాల భూమికి సుప్రీంకోర్టు తీర్పు వర్తించదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి ఆధ్వర్యంలో జిల్లా […]
సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడు
172 Viewsసిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడు సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు – రాజేశ్వరి కుమారుడు పెసరు రాజు (సిఐఎస్ఎఫ్ ) కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు.తన తల్లితండ్రులు కూరగాయలు విక్రయిస్తు కుటుంబాన్ని పోశిస్తున్నారు.తల్లితండ్రులు ఇతని కష్టాన్ని గుర్తించి 2020 నుండి ఉద్యోగ సాధన ప్రారంభించి,నిరంతరం కష్టపడుతూ ఈ సంవత్సరం ఉద్యోగం సాధించాడు.రాజు దేశ సేవకు […]










