109 Viewsముస్తాబాద్, మే 5 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ గెలిపేలక్ష్యంగా పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేస్తూ కేంద్రంలో అధికారం తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువలో ఉండాలని వచ్చేది కాంగ్రెస్సేనని మద్దికుంట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దోనుకుల కొండయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దికుంట గ్రామంలో ప్రతి ఇంటింట ప్రచారంలో ప్రతి ఓటరుకు హస్తము గుర్తుపై ఓటువేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇక కేంద్రం కూడా అధికారంలోకి రావాలంటే సకల సౌభాగ్యాలు సొంతం చేసుకోవాలనుకుంటే ప్రతి ఇంటింటా […]
144 Viewsముస్తాబాద్/అక్టోబర్/23; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకొడ్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30. మంది పైగా యువకులు భారతీయ జనతా పార్టీలో ఆదివారం రోజున చేరిక.. మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూస్తామని భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం తధ్యమని […]
39 Viewsబింగి సత్యనారాయణ కు అభినందనాలు తెలిపిన పద్మశాలి రాష్ట్ర నాయకులు కట్ల మంగ, గాదాసు బాపు. మంచిర్యాల జిల్లా. 44వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బింగి సత్యనారాయణ ఇంటికి పద్మశాలి రాష్ట్ర నాయకులు కట్ల మంగ, గాదాసు బాపు మరియు ముఖ్య నాయకులు విచ్చేసి అభినందనాలు తెలుపటం జరిగింది. తన ప్రచారంలో లో భాగంగా గెలుపే లక్ష్యంగా తన ప్రతిభను మరి రఘునాథ్ వేరబెల్లి చరిస్మా తో దూసుకుపోతున్నాడు. తన ఆత్మవిశ్వాసం ఒకటే తాను పుట్టి […]