ప్రాంతీయం

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఐ.ఎ.ఎస్. గా ఖరారు

19 Views

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఐ.ఎ.ఎస్. గా ఖరారు.

మంచిర్యాల జిల్లా,జనవరి 21, 2026:
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా విధులు నిర్వహిస్తున్న పి.చంద్రయ్య భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఐ.ఎ.ఎస్. గా ఖరారు చేయడం జరిగింది. జూలై 17, 2025 న మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *