Breaking News

మద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్

27 Viewsమద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్. మంచిర్యాల జిల్లా. రేపటితో (అక్టోబర్ 18) మద్యం టెండర్లుకు గడువు ముగియనుంది. అయితే గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి డిమాండ్‌ తగ్గింది. ఈసారి లక్షలోపే దరఖాస్తులు ఉండొచ్చని అంచనా, బుధవారం వరకూ 9,600 దరఖాస్తులు మాత్రమే రావగా, గురువారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారంతో గడువు ముగియనుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌ మందగమనమే కారణమని చెబుతుండగా, సిండికేట్‌ లాగా […]

Breaking News

జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ

30 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎఐసిసి అబ్జర్వర్ నరేష్ కుమార్,పీసీసీ ఆర్గనైజర్స్ పులి అనిల్ కుమార్, బత్తిని శ్రీనివాస్ గౌడ్,అడవుల జ్యోతి.పెద్ద ఎత్తున తరలివచ్చిన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.బడుగు బలహీన వర్గాలను పరిశీల నలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పేర్కొన్న […]

Breaking News

సింగరేణి కార్మికులకు 1లక్ష 3వేల దీపావళి బోనస్

24 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఒక్కొక్కరికి 1 లక్ష 3 వేల రూపాయలు ప్రకటించిన సింగరేణి  సంస్థ.

Breaking News

రేపు జరగబోయే బందును విజయవంతం చేయండి – బీసీ జేఏసీ

41 Viewsబీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే వ్యతిరేకంగా రేపటి జరుగు బందును విజయవంతం చేయాలి బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపు. మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లా ఎం కన్వెన్షన్ హాల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులు నరెడ్ల శ్రీనివాస్ వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు స్టేకు వ్యతిరేకంగా రేపు జరగబోవు రాష్ట్ర బందు లో మంచిర్యాల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, […]

ప్రాంతీయం

బీసీ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు

25 Viewsబీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో శనివారం మండలంలో సంపూర్ణ బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌కు మద్దతు తెలుపాలని ఆయన కోరారు. ఊరూవాడా కదలి బీసీ హక్కుల కోసం బలమైన సంకేతాన్ని ఇవ్వాలన్నారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా వ్యవహరించాలని, అత్యవసర సేవలకు మినహాయింపు […]

ప్రాంతీయం

గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా సింగం రాజు యాదవ్

196 Viewsసిద్దిపేట జిల్లా గోపాలమిత్ర సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు ఓటింగ్ పద్ధతిలో నిర్వహించారు, గోపాలమిత్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సింగం రాజు యాదవ్, కార్యదర్శిగా వై యాదగిరి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సింగం రాజు యాదవ్ మాట్లాడుతూ గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మరొకసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రైతులకు అండగా ఉంటూ, పాడి పశువుల రైతులకు నిత్యం సేవ చేస్తూ, అందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తామని, […]

Breaking News

అనస్థీషియా డే వేడుకలు ఘనంగా నిర్వహించిన టచ్ హాస్పిటల్

26 Viewsటచ్ హాస్పిటల్ – మంచిర్యాల అనస్థీషియా డే వేడుకలు ఘనంగా నిర్వహించిన టచ్ హాస్పిటల్. మంచిర్యాల: టచ్ హాస్పిటల్ లో అనస్థీషియా డే సందర్భంగా వైద్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డా. సాయి పల్లవి, డా. గ్రీష్మ, డా. శైలేష్, డా. మదన్, డా. చిరంజీవి, డా. సిద్ధార్థ్, డా. సత్య  పాల్గొన్నారు. ఈ సందర్భంగా టచ్ హాస్పిటల్ వైద్య బృందం వైద్య సేవల ప్రాముఖ్యతను, ముఖ్యంగా అనస్థీషియా వైద్యుల […]

Breaking News

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పరామర్శించిన ముఖ్యమంత్రి

38 Viewsఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పరామర్శించిన ముఖ్యమంత్రి. మంచిర్యాల జిల్లా. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

Breaking News

18న తలపెట్టిన బంద్‌కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ

25 Viewsబీసీల 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్  ఆదేశానుసారం ఈనెల 18 వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపిన మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం. ఈ […]

Breaking News

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి

27 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* హాజీపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ . పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్‌ కమీషనరేట్ మంచిర్యాల జోన్ హాజిపూర్ […]