బీసీల 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశానుసారం ఈనెల 18 వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్కు మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపిన మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధు, నాయకులు,కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.





