ప్రాంతీయం

చెన్నూరు క్యాంపు ఆఫీస్లో రైతులకు సబ్సీడి కింద రూ.80లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను అందజేసిన మంత్రి వివేవ్

18 Viewsమంచిర్యాల జిల్లా. చెన్నూరు క్యాంపు ఆఫీస్లో రైతులకు సబ్సీడి కింద రూ.80లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మండలం కన్నెపల్లి, లంబాడిపల్లి ఐ కె పి సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన ముగ్గుల పోటీకిలకు హాజరై విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.

ప్రాంతీయం

కొల్లూరు గ్రామంలో సాండ్రీచ్ ప్రారంభోత్సవం

36 Viewsకొల్లూరు గ్రామంలో సాండ్రీచ్ ప్రారంభోత్సవం. మంచిర్యాల జిల్లా. కొటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో సాండ్రీచ్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మాత్రివర్యులు డా.జి.వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

ప్రాంతీయం

మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం

15 Viewsమంచిర్యాల జిల్లా. కీ..శే..కొక్కిరాల రఘుపతి రావు  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం. *✅ఈ రోజు తేదీ 12-01-2026 రోజున ఉదయం 10:00 గంటలకు..* *స్థలం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  నివాసం వద్ద.* *✅ మధ్యాహ్నం 02:30 గంటలకు..* *స్థలం : వేంపల్లి* *✅ మధ్యాహ్నం 03:30 […]

ప్రాంతీయం

చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. రాయపోలు ఎస్ఐ మానస.

25 Viewsనిషేధిత చైనా మాంజాను వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోలు ఎస్ఐ మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటమే కాకుండా ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించిందని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చైనా మాంజాను వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం […]

ప్రాంతీయం

రాయపోల్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ.

9 Viewsరాయపోల్ మండలంలోని యువత సీఎం కప్‌లో పేర్కొన్న వివిధ క్రీడల్లో చురుకుగా పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని రాయపోల్ ఎస్ఐ మానస పిలుపునిచ్చారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఖాళీ సమయాన్ని దురలవాట్లకు బానిసలుగా మార్చుకోకుండా క్రీడల వైపు మళ్లించాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని, రోజువారీ జీవితంలో క్రీడలకు సమయం కేటాయించడం ద్వారా […]

ప్రాంతీయం

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమిషనర్

12 Viewsఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమిషనర్. రామగుండం పోలీస్ కమిషనరేట్. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ గోదావరిఖనిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,కార్పొరేషన్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు,వరద బాధితులు, ట్రాన్స్‌జెండర్లకు ఇంటి స్థలాల ప్రొసీడింగ్లు,సింగరేణి నిర్వాసితులకు పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా […]

ప్రాంతీయం

సర్పంచికి ప్రశంసల హర్షం.. శాల్వాతో సన్మానం…

97 Viewsముస్తాబాద్, జనవరి 10 (24/7న్యూస్ ప్రతినిధి) రైతులపట్ల గ్రామ అభివృద్ధిపట్ల తనవంతు కృషిచేస్తూ ఇటు సర్పంచ్ గా గెలుపొందడంతో పాటు సర్పంచుల పోరం అధ్యక్షుడుగా నియమించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు, గ్రామస్తులు చిగురు నరేష్ ను ప్రశంసల హర్షం కురిపించి శాలువాలతో సత్కరించారు. బంధనకల్ నూతన సర్పంచ్ చిగురు నరేష్ మాట్లాడుతూ మన గ్రామంలో అన్ని సంఘాలతో పాటు అభివృద్ధిలో భాగంగా అందరి సహకారం ఉండాలని కోరాడు. […]

ప్రాంతీయం

ఛలో సూర్యాపేటకు తరలిన ఉద్యమకారులు.

79 Viewsఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారెడ్డి బాల్ లక్ష్మీ, మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. శనివారం రాయపోల్, గజ్వేల్ ప్రాంతం నుంచి ఛలో సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారుల మహాసభకు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో ఉద్యమకారుల బతుకులు చిత్రమైపోయాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల […]

ప్రాంతీయం

సిద్దిపేట సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన – రాయపోలు ఎస్ఐ మానస

16 Viewsసిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రష్మీ పెరుమాళ్ ను రాయపోల్ ఎస్‌ఐ మానస మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాయపోల్ మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, రాత్రి గస్తీ పటిష్టత, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలపై ఎస్‌ఐ మానస కమిషనర్‌కు వివరించారు. ముఖ్యంగా మహిళలు, బాలికల […]

ప్రాంతీయం

గ్రామంలో ఎక్కడ కూడా -చైనా మాంజా ను అమ్మకూడదు

42 Viewsగ్రామంలో ఎక్కడ కూడా -చైనా మాంజా ను అమ్మకూడదు.-దీనిని ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవు,మర్కుక్ మండల్ ఎస్ఐ దామోదర్  సిద్దిపేట జిల్లా, జనవరి 10, సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఎక్కడ కూడా చైనా మాంజా ను అమ్మకూడదు, విలేజ్ పరిధిలో ఉన్నటువంట కిరాణా షాపులో ఎక్కడ కూడా చైనా మాంజాను అమ్మకూడదు & కొన కూడదు దీన్ని ఉల్లంఘించిన వాళ్ల పై,చట్టరీత్యా చర్య తీసుకోబడును,ఎవరైనా చైనా మాంజా అమ్మినట్టు సమాచారం ఉన్నచొ పోలీస్ […]