మంచిర్యాల జిల్లా.
చెన్నూరు క్యాంపు ఆఫీస్లో రైతులకు సబ్సీడి కింద రూ.80లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.
చెన్నూరు మండలం కన్నెపల్లి, లంబాడిపల్లి ఐ కె పి సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన ముగ్గుల పోటీకిలకు హాజరై విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.





