కొటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో సాండ్రీచ్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మాత్రివర్యులు డా.జి.వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
85 Viewsదౌల్తాబాద్: గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కోటి మొక్కల వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మల్లన్న గుడి వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని […]
142 Viewsముస్తాబాద్/నవంబర్/02; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎక్కడా చూసినా వీధికుక్కల భయం వెంటాడుతోంది. స్వైరవిహారం చేస్తూ చిన్నారులను, మహిళలను, వృద్ధులను, మూగజీవాలను వెంటాడి టార్గెట్ పెట్టి గాయాలు చేస్తున్నాయి. ముస్తాబాద్ గ్రామ చివారు నామాపూర్ రోడ్డు ఏంఆర్ గార్డెన్ సమీపంలో దేశేయి బీడీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ మేనేజర్ తనభార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే ఉండగా ఈ క్రమంలో సోమవారం రాత్రి వారి నివాసం లోనికి వచ్చి కుటుంబంపై […]
107 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 02 ప్రతి ఒక్కరూ సమాజంలో సామాజిక సేవే బాధ్యతగా సేవ కార్యక్రమాలు నిర్వహించాలి -ఘనంగా తొలి అక్షరం తెలుగు దినపత్రిక రాష్ట్ర బ్యూరో,అనువంశిక ఆయుర్వేదిక్ వైద్యుడు పస్తం సాంబ జన్మదిన వేడుకలు -తొలి అక్షరం తెలుగు దినపత్రిక చైర్మన్,ఎడిటర్ సినియర్ రిపోర్టర్ పస్తం సైదులు జన్మదిన వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ సమాజంలో సామాజిక సేవే బాధ్యతగా సేవ కార్యక్రమాలు నిర్వహించాలని తొలి అక్షరం తెలుగు […]