కొటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో సాండ్రీచ్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మాత్రివర్యులు డా.జి.వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
106 Viewsప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వెళ్తున్న బస్సులో 10 వ తరగతి( ఎస్ ఎస్ సి మెమో )పోగొట్టుకున్న ప్రజ్ఞాపూర్ వాస్తవ్యులు సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వెళ్తున్న( ఆర్టీసీ) బస్సులో కోడమల్ల కన్యాకుమారి అనే యువతి తన 10 వ తరగతి రోల్ (రూల్ NO:2018109831) గల ( ఎస్ ఎస్ సి మెమో )పోగొట్టుకున్నది. బస్సు చాలా రద్దీగా వుండే సరికి తను దిగవాల్సిన బస్ స్టాప్ […]
242 Views-కాలాన్ని పెట్టుబడిగా వాడుకోవాలి -జీవితంలో మార్పు కావాలంటే ఓర్పు కావాలి దౌల్తాబాద్: బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు రావాలంటే విద్యను ఆయుధంగా నమ్ముకొని ముందుకు సాగాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ పేర్కొన్నారు.శుక్రవారం దౌల్తాబాద్ మండలం శౌరిపూర్ గ్రామానికి చెందిన చెన్న రాజు ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయ నియామకాలలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆయనను ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదరికం […]
51 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల కార్పోరేషన్ కమిషనర్ శివాజీ. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని పలు వార్డుల్లో 9వ వార్డు (రంగంపేట) లో 1.57 కోట్ల రూపాయలతో డ్రైన్స్ మరియు రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన. 17వ వార్డు బృందావన […]