112 Viewsరామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుని కలిసిన పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రామగుండం ప్రాంతం లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ద్వారా ఈ పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.రామగుండం ఏరియాలో కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది త ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఇప్పటికే రామగుండం లో ఎన్టీపీసీ, బసంత్ నగర్, కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీ,ఆర్ […]
కుటుంబ నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన
150 Viewsమంచిర్యాల జిల్లా. డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఐడిఓసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాల కోసం పోస్టర్లను విడుదల చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 21వ తారీకు నుండి డిసెంబర్ 4వ తారీఖు వరకు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సహకారంతో వైద్య సిబ్బంది ఆశాలు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పైన అవగాహన కలిగించాలని ఆదేశించినారు. అదేవిధంగా మన జిల్లాలో తాత్కాలిక పద్ధతులు నోటి […]
రేపే బి ఆర్ ఎస్ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమం
64 Viewsరేపు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం. సమైక్య రాష్ట్ర సంకెళ్లను తెంచి, తల్లి తెలంగాణ విముక్తి కోసం ఆమరణ దీక్షతో ఉద్యమ నేత కేసీఆర్ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009 స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు “దీక్షా దివస్” పురస్కరించుకొని రేపు, తేదీ 29.11.24 శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను […]
ఘనంగా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలు…
125 Viewsముస్తాబాద్, నవంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జ్యోతిబాఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు, మహిళల విద్యాభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఫూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు.తన భార్య సావిత్రిభాయి ఫూలేకి విద్యనేర్పించి భారత దేశంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలిని చేసి విద్యాలయాలను స్థాపించి శూద్రులకు బడుగు […]
తొలి సామాజిక విప్లవకారుడు మహత్మ జ్యోతి రావు పూలే. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి.
59 Viewsదేశంలో కుల,మత వ్యవస్థల మూలంగా విద్యకు, సంపదకు, అధికారానికి దూరం చేసిన అనాగారిన వర్గాలకు, మహిళలకు హక్కుల కొసం పోరాటం నడిపిన తొలి సామాజిక విప్లవకారుడు మహత్మ జ్యోతి రావు పూలే అని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర దాసరి ఏగొండ స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు లు అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో గురువరం గజ్వేల్ నియోజకవర్గంలో రాజిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో పల్లెపాడు గ్రామంలో మహాత్మ జ్యోతి రావు పూలే […]
జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరిని సన్మానించిన సిరిసిల్ల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ యుఐ అద్యక్షులు…
86 Viewsముస్తాబాద్, నవంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ దివాస్ సభలో సిరిసిల్ల నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక మెంబర్షిప్లు చేయవలసిందిగా నాయకులకు దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు.
చలో మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ…
85 Views(తిమ్మాపూర్ నవంబర్ 27) జాతీయ మాలమహనాడు తిమ్మాపూర్ మండల అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో చలో మాలల సింహ గర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా ఎలుక రాజు మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో మాల సోదరులందరూ మాలల సింహ గర్జన సభకు ఇంటికి తాళాలు వేసి అందరు స్వచ్ఛంద తరలివచ్చి,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని […]
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
60 Views75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ డి.మధు శ్రీవాత్సవ పాల్గొని భారత రాజ్యాంగం భారతీయ ఆత్మ అని ప్రతి ఒక్క భారత పౌరుడి మౌలిక హక్కుల సమహారం అని తెలియజేయడం జరిగింది. రాజ్యాంగంపై సమగ్ర అవగాహన కలిగి ఉండి తమ పరిసర ప్రాంత ప్రజలకు రాజ్యాంగం యొక్క అంశాలను తెలియజేస్తూ ప్రజలకు రాజ్యాంగం పై నిరంతర అవగాహన కల్పించే ప్రక్రియలో […]
సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో దీపోత్సవం వేడుకలు
161 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో ఘనంగా దీపోత్సవం వేడుకలు, కన్నుల పండుగగా జరిగాయి. తెలుగు వారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక దీపోత్సవం వేడుకలు ను ఒక పండుగల జరుపుకుంటారు. ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమం లో సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యలు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
65 Viewsభారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని దేశానికి అంకితమిచ్చి 75 సంవత్సరాలు అయిందని భారతదేశాన్ని సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది పెద్దలు కృషి చేశారని వారిలో అంబేద్కర్ కృషి ఎనలేదని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువా రెడ్డి, నలగామ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా బిజెపి కార్యాలయంలో బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బిజెపి నాయకులు మీడియా సమావేశం […]










