మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో ఘనంగా దీపోత్సవం వేడుకలు, కన్నుల పండుగగా జరిగాయి.
తెలుగు వారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక దీపోత్సవం వేడుకలు ను ఒక పండుగల జరుపుకుంటారు. ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమం లో సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యలు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
