42 Viewsబీజేపీ జిల్లా కార్యాలయంలో వెలుముల జగన్నాథ్ రావు కి సంస్మరణ సభ. మంచిర్యాల పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు వెలుముల జగన్నాథ్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్నాథ్ రావు పార్టీ కి చేసిన సేవలను బీజేపీ శ్రేణులు స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, […]
ఉత్తర తెలంగాణకే తలమానికం అంజనీపుత్ర ఎస్టేట్
31 Viewsఉత్తర తెలంగాణకే తలమాణికంగా అంజనిపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్. మంచిర్యాల జిల్లా. 23 వెంచర్లు, 4 లక్షల పైగా శ్రీగంధం చెట్లు, ఉత్తర తెలంగాణకే తలమానికంగా అంజనీపుత్ర ఎస్టేట్స్. కాసులు కురిపించే కల్పవృక్షం శ్రీగంధం. రేపటి మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే అంజనీపుత్ర ఎస్టేట్స్ లో ఫ్లాట్ బుక్ చేసుకోండి.
రైతుల పరిస్థితి దయనీయం…. తడిసిన వడ్లను పరిశీలించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి
37 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కేంద్రంను సందర్శించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరి ధాన్య కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన డిబిఎఫ్ నాయకులు
35 Viewsదౌల్తాబాద్ తాజీ మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, గొడుగుపల్లి తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి కుటుంబాలను పరామర్శించడం జరిగిందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి తండ్రి, సూరంపల్లి గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ అత్తమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు […]
అయ్యప్ప ఆలయ నిర్మాణానికి మూర్తి రాజేందర్ రెడ్డి దంపతులు విరాళం
36 Viewsదుబ్బాక పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి చేర్వపూర్ వార్డుకు చెందిన మూర్తి రాజేందర్ రెడ్డి దంపతులు 1,25,000/- రూపాయలను అయ్యప్ప ఆలయ చైర్మన్ చింత రాజు గుప్తకు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో ఎంతోకొంత ఆలయాల నిర్మాణాలకు సహకారం చేసినప్పుడే మానవ జీవితానికి సార్ధకత ఉంటుందన్నారు. జన్మనిచ్చిన గడ్డపైన శ్రీధర్మశాస్త్ర ఆలయాన్ని నిర్మించడం అందులో తాను పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృత ఫలమన్నారు. […]
ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సర్వసాధారణమే
27 Viewsప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ సర్వ సాధారణమని సామాజిక కార్యకర్త గంగి యాదగిరి అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని అహ్మద్ నగర్ ఎంవీఆర్ ఫంక్షన్ హాల్ లో తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎం.ముత్యం రెడ్డి పదవి విరమణ అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగ విరమణ తప్పనిసరి ఇలాంటి ఉద్యోగం విరమణ పొందిన మీ యొక్క జ్ఞాపకాలు, పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో […]
మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు. రాయపోల్ ఎస్ఐ మానస
27 Viewsమద్యం సేవించి వాహనదారులు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోలు ఎస్ఐ కె. మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే 10 వేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం, రెండవసారి మద్యం సేవించి వాహనం నడిపే 15 వేల రూపాయల జరిమానా, కట్టని వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. వాహనదారులకు ప్రజలకు విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా […]
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి.
19 Viewsసిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె.హేమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కె.హేమావతి జిల్లా అధికారులు, ఆర్డీవోలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తున్నందున జిల్లాలోని అన్ని వాగుల వంకలలో వర్షం నీరు […]
చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలి
21 Viewsచట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలి. మంచిర్యాల జిల్లా. రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే 79 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు పాలించబడుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని […]
బిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక
21 Viewsబిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక. మంచిర్యాల జిల్లా. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, స్టేట్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్ర, రాష్ట్ర నాయకులు దయానంద్, కాదాసీ రవీందర్ వారి ఆధ్వర్యంలో నూతనంగా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబుని ఎంపిక చేయడం జరిగింది. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ పార్టీ నా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని […]










