Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

శ్రీ చైతన్య పాఠశాలలో రక్తదాన శిబిరం…

32 Viewsశ్రీ చైతన్య పాఠశాల రక్తదాన శిబిరం శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 వ బ్రాంచ్లో ఏజీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు .శ్రీ చైతన్య పాఠశాలల చైర్ పర్సన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినాన్ని పురస్కరించుకొని, మన సమాజంలో సేవా భావం పెంపొందించడంతో పాటు ప్రాణ దానంతో సమానమైన రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేయడం ఒక లక్ష్యంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి […]

ప్రాంతీయం

పీఎం కిసాన్  ఏపీ, తెలంగాణ రైతులకు అలర్ట్…మరో 2, 3 రోజుల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లలో పడే ఛాన్స్

50 Viewsపీఎం కిసాన్  ఏపీ, తెలంగాణ రైతులకు అలర్ట్…మరో 2, 3 రోజుల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లలో పడే ఛాన్స్. తెలుగు న్యూస్ 24 /7  పీఎం కిసాన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇప్పటికే రెండు విడతల్లో రైతుల అకౌంట్లో నేరుగా 4000 రూపాయల వరకు జమ అయ్యాయి._ _ఈ ఏడాది చివరి విడత అయినటువంటి పీఎం కిసాన్ యోజన […]

ప్రాంతీయం

అందె రోడ్ల సమస్యల ను పరిష్కారం చేస్తాం

46 Viewsఅందె రోడ్ల సమస్యల ను పరిష్కారం చేస్తాం. గుంతల రోడ్లను పరిశీలించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సిద్దిపేట జిల్లా, నవంబర్ 6, మిరుదొడ్డి మిరుదొడ్డి మండల అందే గ్రామానికి చెందిన జేఏసీ నాయకులు వివిధ పార్టీలకు చెందిన అఖిలపక్షం నాయకులు అందరూ కలిసి మారుమూల ప్రాంతం అయిన అందే గ్రామానికి రోడ్లు వేయాలని ఇటీవల పలు శాఖల అధికారులను కలిసి వినతి పత్రం అందజేయాగ ఈరోజు రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ […]

ప్రాంతీయం

కొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలి 

90 Viewsకొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలని  జిల్లా కలెక్టర్ కె. హైమావతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 6 డెలివరీ కెనాల్ గేట్ లలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల గేట్లు మూసివేత జరగడం లేదనీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపగానే జిల్లా కలెక్టర్ కె. హైమావతి డెలివరీ కెనాల్ పరిశీలించి ఇరిగేషన్ డిఈ, […]

ప్రాంతీయం

42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి, బి ఎల్ పి

57 Views42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి, బి ఎల్ పి సిద్దిపేట జిల్లా, నవంబర్ 6 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ( బి ఎల్ పి )పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు తలారి ప్రవీణ్ మాట్లాడుతూ బిసిలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు)బిఎల్పిరాష్ట్ర కమిటి పిలుపు […]

ప్రాంతీయం

ఫ్యాన్స్ కు ఫోటో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, హీరో సాయికుమార్, కోర్ట్ మూవీ హీరో రోషన్

688 Viewsఫ్యాన్స్ కు ఫోటో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, హీరో సాయికుమార్, కోర్ట్ మూవీ హీరో రోషన్ సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 5 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ లో జరుగుతున్న షూటింగ్  కోర్టు మూవీ హీరో, రోషన్, సినీ హీరో, సాయికుమార్, ఫ్యాన్స్ కు ఫోటో ఇవ్వలేని పరిస్థితులలో, రోషన్, సాయికుమార్, మనస్థాపంతో గురైన సాయికుమార్, ఫ్యాన్స్ , రోషన్, ఫ్యాన్స్  ఫ్యాన్స్ ఎంతగానో అడిగినా కూడా, డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్ […]

ప్రాంతీయం

గజ్వేల్ లో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ..!!

61 Views    నవంబర్ 19న గజ్వేల్ లో పీ.డీ.ఎస్.యు జిల్లా 4వ మహాసభ..! గజ్వేల్ లో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ..!! సిద్దిపేట జిల్లా,గజ్వేల్ నవంబర్ 4 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు) సిద్దిపేట జిల్లా 4వ మహాసభలను నవంబర్ 19వ తేదీన గజ్వేల్ లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ తెలిపారు. బుధవారం గజ్వేల్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జిల్లా నాలుగవ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు […]

ప్రాంతీయం

మహిళ రక్షణ కై షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధం

28 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *మౌనంగా ఉండొద్దు..ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం* *మహిళ రక్షణ కై షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,* మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని […]

ప్రాంతీయం

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతులకు నివాళులు

66 Viewsచేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతులకు నివాళులు అర్పించిన భీమారం యువత. మంచిర్యాల జిల్లా, భీమారం మండలం. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతులకు భీమారం మండల కేంద్రంలో భీమారం యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నివాళి కార్యక్రమంలో పాల్గొన్న భీమారం ఎస్సై కే శ్వేత, ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు, మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

23 Viewsభీమారంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం మండల కేంద్రంల సోమవారం రోజున భీమారం ఎస్సై కే. శ్వేత ఆటో డ్రైవర్లకు మరియు ట్రాలీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు, ఎస్ఐ మాట్లాడుతూ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, భీమారం మండలం ఆటో డ్రైవర్లు యువకులు పాల్గొన్నారు.