127 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ ఫిర్యాదిదారుల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించిన సీపీ ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ప్రధాన కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వచ్చి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. రామగుండం కమీషనరేట్ పరిధిలోనీ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తు లను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం […]
కారణజన్ముడు కెసిఆర్…. సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి
88 Views ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.. -మాజీ జెడ్పిటిసి చీటి లక్ష్మణరావు సోమవారం మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వర్స కృష్ణ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభ సందర్భంగా సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు…
58 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి15 (24/7న్యూస్ ప్రతినిధి): స్థానిక మండల కేంద్రంలో గిరిజనులు శనివారం బంజారా ఆరాధ్య దైవంగా పూజించే శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286.వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా బంజారా మండల అధ్యక్షుడు లకావత్ నర్సింలు ఈ జయంతిని పురస్కరించుకొని మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. అదేవిధంగా స్థానిక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, మరికొందరు నాయకులు చొరవ తీసుకొని 2.గుంటలు […]
మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం
63 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కోర్టులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో 23 మంది న్యాయవాదులు మరియు 17 మంది కోర్టు సిబ్బంది దీనిలో భాగంగా జిల్లా జడ్జ్ బోయ శ్రీనివాస్ దంపతులు మొదటిగా రక్తదానం తో ప్రారంభించి అలాగే బార్ ప్రెసిడెంట్ జగన్ మరియు తోటి న్యాయవాదులు రక్తదానం చేయడం జరిగింది దీనిలో భాగంగా పట్టాబద్రుల ఎమ్మెల్సీ […]
పోలీస్ క్యాంటిన్ & వెల్ఫేర్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలించిన సీపీ.
53 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. పోలీస్ క్యాంటిన్ & వెల్ఫేర్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలించిన సీపీ . పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం వెళ్లే రహదారి ప్రాంతం లో క్యాంటీన్ & వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అధికారుల తో కలిసి స్థలం ను పరిశీలించడం జరిగింది. సీపీ వెంట అడిషనల్ డీసీపీ […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
94 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత – నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి సిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల మల్లేష్ గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న, బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి (గుడ్ల రాజేష్) కి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ ,గుంటి […]
ఆర్థిక సాయం అందజేత
45 Viewsఆర్థిక సాయం అందజేత -నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గూడెం సత్తయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి (గూడెం నరసింహులు గూడెం మల్లేష్) కి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ ,గుంటి రాము […]
రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన సర్వే ను వెంటనే చేపట్టాలి
51 Viewsమంచిర్యాల జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన సర్వే ను వెంటనే చేపట్టాలి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో మరియు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో 42% బీసీ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించాలి. బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ పిలుపు. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నందు బిసి జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బీసీ కుల జనగణలో జరిగిన […]
నస్పూర్ లో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
102 Viewsమంచిర్యాల నియోజకవర్గం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సి సి సి పోలీస్ స్టేషన్ ఎదురుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయుత చండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి బార్ లో దాడి ఆరుగురికి రిమాండ్ – సిఐ
61 Viewsమంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి. బెల్లంపల్లి బార్ లో దాడి ఆరుగురు కి రిమాండ్. బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలో ఓ బార్ లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌశీల్, చింత సాయికుమార్ మరియు కాలం నవీన్ గురువారం రాత్రి రిమాండ్ కు తరలించినట్లు గా బెల్లంపల్లి సిఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూరు మండలానికి చెందిన వంశీని ఆరుగురు బార్లో బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు […]










