49 Viewsతాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ రైతులపై దాడి చేసిన పోలీసులు అటవీ భూములను సాగు చేస్తున్నారని దాడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఫిబ్రవరి 21 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో రైతులు వారి తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి గురువారం అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు. ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి, బూటు కాళ్లతో […]
పురుగుల మందు తాగి చావండి, డబ్బులు లేకపోతే నేను ఇస్తా.. -గిరిజనుల పట్ల ఎఫ్ఆర్వో నిర్లక్ష్య ధోరణి.
52 Viewsపురుగుల మందు తాగి చావండి, డబ్బులు లేకపోతే నేను ఇస్తా.. -గిరిజనుల పట్ల ఎఫ్ఆర్వో నిర్లక్ష్య ధోరణి. మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 21 మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్ లోని గడ్డంగూడలో గిరిజనులు వేసుకున్న గుడిసెలు అటవీ అధికారులు తొలగించారు, కానీ ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే ఉంటున్న గిరిజనుల వద్దకు వచ్చి వెంటనే ఖాళీ చేయాలి లేకపోతే సామాన్లను అంతా రేంజ్ కార్యాలయానికి తరలిస్తాం అంటూ బెదిరించిన ఎఫ్ఆర్వో సుష్మా. రెండు రోజులు సమయం […]
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
41 Viewsమాతృభాషలో విద్య ఆజాతి ప్రజల హక్కు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, మలుగు విజయ్ కుమార్ , ఫిబ్రవరి 21 ఒక వెన్నెల రాత్రి పిల్లలంతా వీధిలో ఆటలాడతున్నారు. ఇంతలో ఒక నల్లని మేఘం చంద్రున్ని కప్పేసింది. వెన్నెలపోయింది. ఆట ఆగిపోయింది. అప్పుడు నాలుగేండ్ల బుడతడు అరుగు మీద దుప్పటి కప్పుకుని కూర్చున్న తాత దగ్గరకుపోయి తాత చందమామకు చలివేసిందా నల్లటి దుప్పటి కప్పుకున్నాడు అని ప్రశ్నించాడు.ఏమి చెప్పాలో తెలియని తాత ఈ […]
ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు – సిపి
51 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి : రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణా ను నియత్రించేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అన్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ […]
ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రజలకు అందుబాటులో లేని ఇసుక…..!!
327 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోనీఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో ప్రజలు సామాన్యులు గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ప్రభుత్వం అధికారులు లేనిపోని ఆంక్షలు విధిస్తూ ఇసుకను అందని ద్రాక్షల మార్చేస్తున్న ఈ ప్రభుత్వం మరియు అధికారులు నిర్ణయాలతో ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు మార్చుకుంటూ ఎప్పటిలాగే యధావిధిగా ఎక్కడి ఇసుక రిచులు అక్కడనే ఉండాలని ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని […]
జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ జహంగీర్ ను నియామామకం…
179 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): జహంగీర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నానని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నానని తను బ్రతుకుదెరువుకు ఎడారి దేశం వెళ్లిన అక్కడికి వచ్చిన మన దేశ కార్మిక సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై స్పందిస్తూ అక్కడి ప్రభుత్వంతో పోరాటం చేసినాను. విదేశాల నుండి మన ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే పోరాటాన్ని నిత్యం కొనసాగిస్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన ప్రజా […]
మంచిర్యాల జిల్లాలో 49 పదవ తరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాటు
72 Viewsమంచిర్యాల జిల్లా. 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు. సూచనలు చేసిన జిల్లా కలెక్టర్. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించబడతాయి. మంచిర్యాల జిల్లాలో పదవ తరగతికి సంబంధించి 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను సూచించారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 04 తారీఖు వరకు పదో తరగతి పరీక్షలు కు […]
గ్రామస్తులకు అవగాహన చేస్తున్న పోలీసులు…
62 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పల్లి గ్రామంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మొగిలి, ఎస్ఐ. చిందం గణేష్ మాట్లాడుతూ సి సి కెమెరా ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్ మ్యాజిక్పై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ సభ్యులను కలిసిన బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి
88 Viewsమంచిర్యాల జిల్లా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కోర్టులో బార్ అసోషియేషన్ సభ్యులని కలిసి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కి సీరియల్ No.1 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరినా బీజేపీ నాయకులు అనంతరం న్యాయవాదులతో కలిసి భోజనం చేసిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ,రఘునాథ్ వెరబెల్లి, చల్లా నారాయణ రెడ్డి గారు,తూల ఆంజనేయులు, కర్రే లచన్న, పూదరి రమేష్ మరియు నాయకులు […]










