219 Views– ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ దౌల్తాబాద్: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఇందుప్రియల్ ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం లు మాట్లాడుతూ అంగన్ వాడి కార్యకర్తలు […]
91 Viewsమంచిర్యాల జిల్లా *రైతులకు నష్టం జరగకుండా జాతీయ రహదారి విస్తరించాలి* NHAI హైదరాబాద్ రీజియన్ రీజినల్ ఆఫీసర్ గా ఇటివల నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివ శంకర్ ని పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేష్ నేత, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , భూమి కోల్పోతున్న రైతులు మరియు ఇతరులతో కలవడం జరిగింది. ఆర్మూర్ – మంచిర్యాల మధ్య జాతీయ రహదారి 63 విస్తరణ లో భాగంగా లక్షట్టిపెట్ మండలం […]
113 Views రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు దాసరి గణేష్ పాతూరి మల్లారెడ్డి Poll Options are limited because JavaScript is disabled in your browser. Telugu News 24/7 Telugu News 24/7