Breaking News

13న జాతీయ లోక్ అదాలత్ – కమిషనర్

39 Viewsరామగుండం పోలీస్ కమీషనరెట్ 13న జాతీయ లోక్ అదాలత్…కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది. రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే.. : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ మేరకు ఈరోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న […]

ప్రాంతీయం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

35 Views30 సంవత్సరాల తర్వాత బాల్యమిత్రులు ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-1996 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థిని, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన్ని ఏ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గురువులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని […]

Breaking News

స్వామి వారి లడ్డు కైవసం చేసుకున్న పెంట రజిత రమేష్ దంపతులు

39 Viewsమంచిర్యాల. యువజన గణేష్ మండలి సబ్ స్టేషన్ రోడ్, పాత మంచిర్యాల,లడ్డు వేలంలో పాల్గొని 22,777 రూపాయలకు స్వామి వారి లడ్డు కైవసం చేసుకున్న పెంట రజిత రమేష్ దంపతులు.

Breaking News

వికలాంగుల సమావేశానికి హాజరైన మందకృష్ణ మాదిగ

29 Viewsబెల్లంపల్లిలో వికలాంగుల సమావేశానికి హాజరైన మందకృష్ణ మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి. తేదీ : 06/09/2025 రోజున పద్మశ్రీ అవార్డు గ్రహీత,MRPS జాతీయ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ బెల్లంపల్లి నియోజకవర్గం లోని తాండూర్ మండల సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వికలాంగుల సమావేశానికి హాజరై అనంతరం బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు TPCC రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి నివాసం కన్నాల లో భోజనం చేసి జైపూర్ సమావేశానికీ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […]

Breaking News

కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ

32 Viewsకాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ. తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా పర్యవేక్షణ అధికారి అవినాష్ కుమార్ అరిశె కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపతరుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా పర్యవేక్షణ అధికారి అవినాష్ కుమార్ అరిశె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.* జిల్లా పరిధిలోని సామజిక అస్పత్రులు సిర్పూర్ టౌన్, బెజ్జూర్, కాగజ్నగర్, తిర్యాని, […]

Breaking News

నేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు

33 Viewsనేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు. మంచిర్యాల జిల్లా. అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకోరవరం జరిగినది. డాగ్ స్క్వాడ్ నేరాల నియంత్రణలో అటవీ శాఖ సిబ్బందికి అంత గానో సహకరిస్తుందని జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రామకృష్ణ సర్కార్  తెలిపినారు. మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలంలో దుబ్బపల్లి మరియు వెంకట్రావుపల్లి గ్రామము లో ప్రజలకు డాగ్ స్క్వాడ్ పై అవగాహన సదస్సు […]

Breaking News

నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి – కలెక్టర్

28 Viewsమంచిర్యాల జిల్లా. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి _ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సెప్టెంబర్ 6, 2025: వినాయక నవరాత్రుల అనంతరం శోభయాత్ర నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలందరూ సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం సమీపంలోని గోదావరి వంతెన వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఇందారం పంచాయతీ సెక్రటరీ సుమన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ […]

Breaking News

సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆగింపులను మంజూరు – పెద్దపల్లి ఎంపీ

30 Viewsపెద్దపల్లి పార్లమెంట్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రజల సౌకర్యార్థం, పెద్దపల్లి ఎంపీ  గడ్డం వంశీ కృష్ణ  ప్రత్యేకంగా చేసిన విజ్ఞప్తి మేరకు ఇండియన్ రైల్వేలు పలు ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆగింపులను మంజూరు చేశాయి. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది ప్రయాణికులకు మెరుగైన రైలు అనుసంధానం, సౌకర్యవంతమైన ప్రయాణం మరియు సులభమైన రవాణా సౌకర్యాలు లభించనున్నాయి.

Breaking News

నిమజ్జనం, బందోబస్తు పర్యవేక్షించిన – సిపి

31 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని లోని గోదావరి నది బ్రిడ్జ్ పైన వినాయక నిమజ్జనం సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా , పెద్దపల్లి డిసిపి కరుణాకర్ గోదావరిఖని ఏసీపీ  తో కలిసి నిమజ్జనం, బందోబస్తు పర్యవేక్షించి, నిమజ్జన ప్రక్రియ అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.

Breaking News

మంచిర్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి – డీసీపీ భాస్కర్

30 Viewsమంచిర్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి.-డీ సీ పీ భాస్కర్. కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు. మంచిర్యాల. మంచిర్యాల జిల్లా వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా, శాంతి యుతంగానిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాకయ కుని మండపం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]