Breaking News ప్రాంతీయం

పశువులను నీటి ప్రవాహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు

35 Views జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి రైతులు, ప్రజలు, మత్స్యకారులు జాగ్రతగా ఉండాలి గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ లైన్ ల పరిశీలన భారీ వర్షాల నేపథ్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు, పశువుల యజమానులు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకువెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.ఇటీవల భారీ […]

Breaking News విద్య

సులభ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలి

80 Views జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని […]

Breaking News

మానేరులో గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం

153 Views సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. 5 లక్షల చెక్కు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరదలో మృతి చెందిన పశువుల యజమానులకు రూ. లక్ష 50 వేల పరిహారం చెక్కుల పంపిణీ గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. అలాగే వరదలో చనిపోయిన పశువుల యజమానులకు పరిహారం చెక్కులను […]

Breaking News

హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – బిజెపి

33 Viewsఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని, ఎన్టీఆర్ నగర్ నీట మునిగిన ఇండ్ల వరద బాధితులకు నష్టం పరిహారం మరియు వరదతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి […]

Breaking News

గణపతి నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం

30 Viewsమంచిర్యాల. గణపతి నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం గాంధీనగర్ మంచిర్యాల్ ఈరోజు గణపతి నవరాత్రులు భాగంగా స్వామివారి సన్నిధిలో భక్తులందరికీ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవాలయాల అర్చకులు ధూపం శ్రావణ్ కుమార్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఆశీర్వచనం తీర్థ ప్రసాదం వితరణ చేయడం జరిగింది.

Breaking News

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు…!

33 Viewsజగదేవపూర్ : మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ జాతీయ రహదారి 200 మందికి పై ధర్నాకు దిగారు. ఈ క్రమంలో రైతులు వేకువజామునే సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకోగా యూరియా బస్తాలు రాలేదు అని తెలియడంతో మూకుమ్మడిగా కలిసి వెళ్ళి ధర్నాకు దిగారు.రైతులకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు. సీఎం డౌన్ డౌన్ అంటూ రైతులు ఆందోళన చేశారు, వ్యవసాయ అధికారి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి మరో రెండు మూడు […]

ప్రాంతీయం

ప్రజావాణితో సమస్యల పరిష్కారం

35 Viewsప్రజావాణితో సమస్యల పరిష్కారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 126 దరజాస్తుల రాక ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 37, హౌసింగ్ శాఖకు 20, […]

Breaking News నేరాలు

బ్యాంకు నే ముంచిన బ్యాంకు మేనేజర్

434 Viewsఎస్‌బీఐ చెన్నూర్‌లో భారీ మోసం: ₹12.61 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరణ; 44 మంది అరెస్ట్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చెన్నూర్ బ్రాంచ్‌లో జరిగిన భారీ గోల్డ్ లోన్ మరియు నగదు మోసం కేసును రామగుండం పోలీస్ కమిషనరేట్ ఛేదించింది. ఇందులో బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్‌తో సహా మొత్తం 44 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2025 ఆగస్టు 23న, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఇచ్చిన […]

విద్య

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

27 Views సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి […]

Breaking News

కూతురి సారీ ఫంక్షన్‌ ఘనంగా చేయలేదనిమనస్థాపంతో తల్లి ఆత్మహత్య

261 Viewsకూతురి సారీ ఫంక్షన్‌ ఘనంగా చేయలేదనిమనస్థాపంతో తల్లి ఆత్మహత్య గొల్లపల్లిలో ఘటన తన కూతురు సారీ ఫంక్షన్‌ ఘనంగా చేయకుండా గృహ ప్రవేశంను ఘనంగా చేశాడని క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం జరిగినట్లు ఎస్ఐ రాహుల్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లికి చెందిన ఎనుగందుల భాస్కర్‌కు సిరిసిల్లకు చెందిన లావణ్యతో(40) 2010లో వివాహం జరిపించారు. వారికి కూతురు సాన్వి(13), కుమారుడు రిషిక్‌ జన్మించారు. ఇదే నెలలో జరిగిన సారీ […]