ప్రాంతీయం

ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల ప్రత్యేక చర్య

12 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల ప్రత్యేక చర్య రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి వాహనదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ భూమేష్ మాట్లాడుతూ,ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేయడం,టిఫిన్ బండ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు […]

ప్రాంతీయం

ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం కేక్ కట్ చేసి,సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు

10 Viewsఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం కేక్ కట్ చేసి,సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు. మంచిర్యాల. మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పునస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు : నేన్నెల నరసయ్య పట్టణ అధ్యక్షులు: గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న మత్స్యకారుల పరిస్థితి ఎక్కడ […]

Breaking News ఆధ్యాత్మికం

ఎమ్మెల్సీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు

19 Viewsరామ నామాన్ని లిఖించి, గోటి తలంబ్రాలు అందించిన భక్తుడు సీతారాముల చిత్ర పఠాన్ని అందించి సన్మానించిన రామకోటి సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం నాడు ఘనంగా సన్మానించి సీతారాముల చిత్ర పఠాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజకీయంగా ఎంత […]

ప్రాంతీయం

యువతని వేధిస్తూ దొరికిన యువకుడు..

21 Viewsసిద్దిపేట్, జులై 9, తెలుగు న్యూస్ 24/7 తేదీ: 09.07.2026 నాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట డివిజన్ రవీందర్ గారు తెల్పిన వివరాల ప్రకారం. నిందితులు:1. దొడ్ల వెంకటేష్ తండ్రి రాజమల్లు, వయస్సు: 29 సంవత్సరాలు, కులం: చాకలి, వృత్తి: ట్రావెల్ ఏజెన్సీ, నివాసం: పెద్దగుండవెళ్లి గ్రామం, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా.2. వన్నెల అశ్విత్ కుమార్ @ బన్నీ, గ్రా: గుర్రాలగొంది, 3. బండి భాను ప్రసాద్ @ దినేష్, గ్రా: […]

Breaking News ప్రాంతీయం

సిరిసిల్ల పాత బస్టాండ్ లో ప్రయాణం నరకప్రాయం

399 Views సిరిసిల్ల లో బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక అయోమయంలో ప్రజలు సిరిసిల్ల ప్రయాణ ప్రాంగణం వద్ద రవాణా అస్తవ్యస్తం ప్రయాణ ప్రాంగణం వద్ద కొనసాగుతున్న డ్రైనేజీ, టాయిలెట్ నిర్మాణ పనులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం వద్ద ఓ వైపు డ్రైనేజీ నిర్మాణ పనులు,మరో వైపు టాయిలెట్స్ నిర్మాణ పనులు కొనసాగుతుండడం తో ప్రజా రవాణా వ్యవస్త అస్తవ్యస్తం అయింది.కొన్ని బస్సులు బస్టాండ్ […]

ప్రాంతీయం

దుబ్బాక సంఘీక సంక్షేమ హాస్టల్ ను విజిట్ చేస్తుండగా అడ్డుకున్న హాస్టల్ వార్డెన్..

39 Viewsతెలంగాణా సంఘీక సంక్షేమ హాస్టల్ దుబ్బాక లో( యు ఎస్ ఎఫ్ ఐ ) దుబ్బాక డివిజన్ అధ్యక్షులు పాపగారి నరేష్ హాస్టల్ విజిట్ లో భాగంగా వెళ్లే ప్రయత్నం లో పిల్లల యొక్క వసతులను తెలుసుకోవటం కోసం వస్తే గేట్ కూడా ఓపెన్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు దీనిపై వెంటనే( డీఈవో& డి సి ఓ ) లు హాస్టల్ లో జరుగుతున్న అవకతవకలను తెలియజేయాలనీ ( యూఎస్ఎఫ్ఐ ) డిమాండ్ చేయటం జరిగింది.

రాజకీయం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

55 Views సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం -రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నేతలు TS తెలుగు 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన ప్రభుత్వానికి […]

ప్రాంతీయం

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై…

9 Viewsముస్తాబాద్, జూలై 7 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులకు నకిలీఎరువులు అమ్మకుండా ఉండేందుకు ముస్తాబాద్ ఎస్సై జ్యోతి ఆధ్వర్యంలో గ్రామంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, లైసెన్సులు పరిశీలించారు. ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి అమ్మవద్దని వ్యాపారులకు సూచించారు. నకిలీ లేదా గడువు ముగిసిన ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జ్యోతి హెచ్చరించారు. రైతులు […]

ప్రాంతీయం

స్వీయ రక్షణ, వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

9 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ స్వీయ రక్షణ, వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రాముఖ్యత,ప్రజా భద్రతపై వ్యాపారులకు అవగాహన కార్యక్రమం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రాముఖ్యత, స్వీయ రక్షణ, వ్యాపార భద్రత చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ […]

ప్రాంతీయం

వర్షాలు రాక రైతులు ఎదురుచూపులు…

13 Viewsమార్కుక్ మండల్  వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సీజన్ పనులను వేగవంతం చేశారు. పలు గ్రామాలలో రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసి సిద్ధం చేశారు. కొందరు రైతులు ఇప్పటికే పత్తి కంది మొక్కజొన్న తదితర పంటలు విత్తనాలు వేశారు. అయితే ఆశించిన మేర వర్షాలు కురకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తగినంత వర్షo కురిస్తే చాలా బాగుంటుంది అని రైతులు తెలియజేశారు.