Breaking News

మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్ కుమార్

33 Viewsమంచిర్యాల జిల్లా. వందే భారత్ రైలు హాల్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. తరువాత మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో M కన్వెన్షన్ హాల్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని […]

Breaking News

నేతకానీ భవనానికి నిధులు కేటాయించిన పెద్దపల్లి ఎంపీ

31 Viewsమంచిర్యాల జిల్లా: మంచిర్యాల సున్నం బట్టి వాడ 100 ఫీట్ రోడ్ లో గల నేతకాని సాంస్కృతిక కమ్యూనిటీ హాల్ భవనం విస్తరణ కు భూమి పూజ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నేతకాని సంఘ సభ్యుల రిక్వెస్ట్ మేరకు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎంపీ వంశీ. 50 లక్షల నిధులు […]

Breaking News

మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ

46 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం ఫలితం మంచిర్యాల రైల్వే స్టేషన్లో నాగపూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఫలించిన పెద్దపల్లి ఎంపీ పోరాటం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు గత రెండు సంవత్సరాలుగా వందే భారత్ హాల్టింగ్ కోసం […]

Breaking News ప్రాంతీయం

నూతన పాఠశాల భవన మంజూరు కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేత

36 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గత ఏడాది కాలం నుండి పెండింగ్లో ఉండి మంజూరు కు నోచుకొని ఎం.పి .పీ . ఎస్ పాములపర్తి ఎచ్ . డబ్ల్యూ పాఠశాలకు నూతన పాఠశాల భవనం మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రజావాణి లో సిద్దిపేట కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కొండనోళ్ళ నరేష్, కర్రోళ్ల బాలకిషన్, శ్రీగిరిపల్లి ప్రవీణ్,గిద్దల కనకరాజు,పలువురు గ్రామస్థులు.

Breaking News నేరాలు

బ్యాంకు లోన్ ఆఫీసర్ అని చెప్పి 1,25,000 మోసం, కేసు నమోదు

66 Viewsఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ముద్ర లోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి తనకి 5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు అని పలు దఫాలుగా 1,25,000 మోసం చేసినాడని బాధితుడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఆన్లైన్లో నమోదు చేసి, కేసు నమోదు చేయనైనదని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి  చెప్పినారు. ఎవరైనా బాధితులు సైబర్ క్రైమ్ కు గురి అయితే వెంటనే 1930 కు […]

Breaking News

రంగారావు కుటుంబ సభ్యుల ను పరామర్శించిన మంత్రి వివేక్

20 Viewsజగిత్యాల జిల్లా: వెల్గటూర్ మండలం కప్ప ట్రావ్ పెట్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గండ్ర రంగారావు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా.వివేక్ వెంకటస్వామి. గండ్ర రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంత్రి వివేక్ వెంట మాజీ ఎంపీపీలు పోనుగోటి శ్రీనివాసరావు, ఎండి బషీర్, మాజీ జెడ్పిటిసి గజ్జల స్వామి, కాంగ్రెస్ నాయకులు […]

Breaking News

బలరాం నాయక్ ని కలిసి సింగరేణి సమస్యల పై మెమోరాండం – కవిత

23 Viewsసింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని కలిసి పలు సమస్యల పై మెమోరాండం ఇచ్చిన HMS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  మరియు ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. HMS అధ్యక్షురాలిగా ఎన్నికైన  కల్వకుంట్ల కవిత  మొదటి సారి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదురుకుంటున్న పలు సమస్యల పై సీఎండీ తో చర్చించిన కవిత మరియు రియాజ్ అహ్మద్. సీఎండీ కి వారు ఇచ్చిన మెమోరాండంలో అంశాలు […]

Breaking News

గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠీన చర్యలు తప్పవు

29 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి పట్టివేత* *గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠీన చర్యలు తప్పవు- పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ* పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు గంజాయి కేసు లో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడానికి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ  కేసు, అరెస్ట్ వివరాలను వెల్లడించారు. *పట్టుబడిన నిందితుని వివరాలు:-* […]

Breaking News

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ

24 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల ఇంచార్జి మహేష్ వర్మ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న ఆశయ సాధనకై పనిచేసేందుకు, రానున్న రోజుల్లో మన పార్టీ జెండాను ఎత్తుకునేందుకు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. వారికి మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ తీన్మార్ మల్లన్న తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ కండువాను కప్పి […]

Breaking News

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కు అభినందన సభ

51 Viewsబిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కు అభినందన సభ. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రఘునాథ్ వెరబెల్లి  నియామకం తరువాత మంచిర్యాల జిల్లాకు మొదటిసారి విచ్చేసిన సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన మొదటగా రఘునాథ్ కి జైపూర్ మండలం ఇందారం గోదావరి వంతెన వద్ద బీజేపీ శ్రేణులతో ఘన స్వాగతం ఒలకడం జరిగింది. అంతరం శ్రీరాంపూర్ బస్ స్టాండ్ వద్ద BMS నాయకులతో […]