ప్రాంతీయం

తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్టు

110 Views

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సావిత్రి ఫర్నిచర్ షాపులో నేడు రంజాన్ పండగ పురస్కరించుకొని ముస్లిం సోదరులకు తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ నటుడు హీరో సుమన్ చేతుల మీదుగా రంజాన్ కిట్టును ముస్లిం సోదరులకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సావిత్రి ఫర్నిచర్ యాజమాన్యం మరియు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు రంజాన్ కిట్టు ను  పొందారు.

 

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్