రాజకీయం

దుర్గ మాతను దర్శించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి

125 Views

చేగుంట అక్టోబర్ 24
24/7 తెలుగు న్యూస్

చేగుంట మండలం వడియారం గ్రామంలో జై దుర్గ భవాని ఇస్తావా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మెదక్ పార్లమెంటు సభ్యులు ,దుబ్బాక అసెంబ్లీ బి ఆర్ ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *