ప్రాంతీయం

దుమాల కు వీర్నపల్లి మండలానికి రాకపోకలు బంద్

114 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం నుండి దుమాల గ్రామానికి వీర్నపల్లి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి , గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వీర్నపెల్లి వద్ద వాగు , ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం నుంచి దుమాల మధ్య గల రాపెల్లి వాగుపైన బిడ్జీ నిర్మాణం పూర్తికాక పోవడం తో రాపెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం రాకపోకలకు అంతరాయం ఎర్పడింది , గిద్దచెరువు నిండిపోయి […]

ప్రాంతీయం

సంఘం చెరువు మత్తడిని పరిశీలించిన జడ్పిటిసి తహసిల్దార్

124 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో విరిగిన సంగం చెరువు మత్తడి . పరిశీలించిన జెడ్పీటీసీ,తహశీల్దార్. మండలంలోని గొల్లపల్లి సంగం చెరువు మత్తడి విరిగి శిథిలావస్థకు చేరింది . సమాచారం అందుకున్న జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు,తహశీల్దార్ జయంత్ సంగం చెరువు మత్తడిని పరిశీలించారు.గత అరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కు వరద నీరు సంగం చెరువులోకి చేరుతుంది.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మైసమ్మ చెరువు మత్తడి పరుతుండటం తో క్రిందనున్న గొల్లపల్లి సంగం చెరువులోకి నీరు […]

ప్రాంతీయం

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

108 Views*ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి* *-వేములవాడ వాగు వరద ఉదృతను సందర్శించిన: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ * వేములవాడ పట్టణం మూలవాగు ప్రవాహాన్ని బుధవారం సందర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రైతులు కరెంటు మోటార్ల దగ్గర జాగ్రత్త వహించాలని వారు అన్నారు. అందరూ కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని వారన్నారు. ఆరు రోజుల నుండి కురుస్తున్న వర్షం వల్ల చెరువులు, కుంటలు నిండిన కాబట్టి […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన*

140 Views*గంభీరావుపేట మండలం లింగన్నపేట్ గ్రామంలోని  సేవాలాల్ తండాలో గల ప్రాథమిక పాఠశాల పాత భవనం శిథిలావస్థలో ఉన్న నేపధ్యంలో  ఆ భవనాన్ని కూల్చివేసి అదే ప్రదేశంలో నూతన భవన నిర్మాణానికి ఈరోజు భూమిపూజ చేయడం జరిగింది.. CSR నిధుల నుండి సుమారుగా 1800000/-లక్షల (₹ పద్దెనిమిది లక్షల) అంచనా విలువతో ఈ పాఠశాల పునర్నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు..  త్వరితగతిన పనులు పూర్తి చేసి త్వరలోనే పాఠశాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు.. ఈ […]

ప్రాంతీయం

కుల వివక్ష పై ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే ……..రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర కృష్ణ

122 Viewsకుల వివక్ష పై పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిరావుపూలే బడుగు బలహీన వర్గాలు దళితులు మహాత్మ అని పిలుస్తారు అందుకే అతన్ని జ్యోతిరావు పూలే గా అభివర్ణించారు అని తెలంగాణ మోచి సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ కొనియాడారు సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో లో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మొచి సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ […]

ప్రాంతీయం

మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న, బెస్ట్ నరేష్ కు దళిత యువరత్న అవార్డుల ప్రధానం

194 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]

ప్రాంతీయం

మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న ,బెస్త నరేశ్ కు దళిత యువ రత్న అవార్డు ప్రధానం

160 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]

కథనాలు ప్రాంతీయం

సామాజిక న్యాయ సాధనలో గొప్ప కృషి చేసిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ – రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ

118 Viewsసంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 115జయంతి సందర్బంగా మంగళవారం రోజున>ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ చౌక్లో నిర్వహించిన కార్యమంలో జిల్లా పాలనాధికారి శ్రీ మతి సిక్త్ పట్నాయక్ గారు. ఆదిలాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్కుమార్ రెడ్డి . మాజీ మంత్రి వర్యులు శ్రీ జోగు రామన్న . బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గ డీసీసీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి […]

Breaking News ప్రాంతీయం

నిరుపేదలకు వరం కల్యాణ లక్ష్మి…..

162 Viewsజగదీశ్వర్/ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కు కళ్యాణ ల క్ష్మి పథకం వరంగా మారిందని ఎల్లారెడ్డిపేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు అన్నారు శుక్రవారం రోజున వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కోల అంజవ్వ ఆధ్వర్యంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు సర్పంచ్ కోలా అంజవ్వ చేతులమీదుగా 11 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి 1. […]

Breaking News ప్రాంతీయం

తల్లి సహా ఇద్దరు కూతుళ్ల తో ఆత్మహత్య

152 Views  శుక్రవారం రోజున గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వర్కు టి రేఖ తన కూతుర్లు అభిజ్ఞ 3 హన్సిక ఐదు నెలల పాప తో శుక్రవారం తెల్లవారుజామున ఉరా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది ఇద్దరు కూతుర్లు తల్లి మరణ వార్తకొ విన్న గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి మొదట తల్లి రేఖ చెరువులో కనిపించలేదు దీంతో లింగన్నపేట అటు కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఊర చెరువు వరకు పరుగులు తీశారు […]