ప్రాంతీయం

కుల వివక్ష పై ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే ……..రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర కృష్ణ

122 Viewsకుల వివక్ష పై పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిరావుపూలే బడుగు బలహీన వర్గాలు దళితులు మహాత్మ అని పిలుస్తారు అందుకే అతన్ని జ్యోతిరావు పూలే గా అభివర్ణించారు అని తెలంగాణ మోచి సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ కొనియాడారు సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో లో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మొచి సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ […]

ప్రాంతీయం

మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న, బెస్ట్ నరేష్ కు దళిత యువరత్న అవార్డుల ప్రధానం

194 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]

ప్రాంతీయం

మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న ,బెస్త నరేశ్ కు దళిత యువ రత్న అవార్డు ప్రధానం

160 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]

కథనాలు ప్రాంతీయం

సామాజిక న్యాయ సాధనలో గొప్ప కృషి చేసిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ – రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ

118 Viewsసంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 115జయంతి సందర్బంగా మంగళవారం రోజున>ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ చౌక్లో నిర్వహించిన కార్యమంలో జిల్లా పాలనాధికారి శ్రీ మతి సిక్త్ పట్నాయక్ గారు. ఆదిలాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్కుమార్ రెడ్డి . మాజీ మంత్రి వర్యులు శ్రీ జోగు రామన్న . బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గ డీసీసీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి […]

Breaking News ప్రాంతీయం

నిరుపేదలకు వరం కల్యాణ లక్ష్మి…..

162 Viewsజగదీశ్వర్/ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కు కళ్యాణ ల క్ష్మి పథకం వరంగా మారిందని ఎల్లారెడ్డిపేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు అన్నారు శుక్రవారం రోజున వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కోల అంజవ్వ ఆధ్వర్యంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు సర్పంచ్ కోలా అంజవ్వ చేతులమీదుగా 11 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి 1. […]

Breaking News ప్రాంతీయం

తల్లి సహా ఇద్దరు కూతుళ్ల తో ఆత్మహత్య

152 Views  శుక్రవారం రోజున గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వర్కు టి రేఖ తన కూతుర్లు అభిజ్ఞ 3 హన్సిక ఐదు నెలల పాప తో శుక్రవారం తెల్లవారుజామున ఉరా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది ఇద్దరు కూతుర్లు తల్లి మరణ వార్తకొ విన్న గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి మొదట తల్లి రేఖ చెరువులో కనిపించలేదు దీంతో లింగన్నపేట అటు కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఊర చెరువు వరకు పరుగులు తీశారు […]

ప్రాంతీయం

గోరుముద్ద కార్యక్రమం గజసింగవరంలో

118 Viewsఈ రోజు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాటశాలలో ఎస్ ఎస్ సి చదువు తున్న  విద్యార్థులకు  గ్రామ సర్పంచ్ శ్రీ సుతారి బాలరాజు గారు మరియు ఉపసర్పంచ్  శ్రీ చెన్నాల దేవరెడ్డి గారు సంయుక్తంగా కలసి గోరుముద్ద కార్యక్రమంను ప్రారంబిస్తూ పిల్లలకు  స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.సర్పంచ్  మరియు  ఉపసర్పంచ్ గారు వీద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం అయ్యేంతవరకు గోరుముద్ద కార్యక్రమం కు కావాలసిన  నిధులు సమకూరుస్థామన్నారు.ఈ […]

ప్రాంతీయం రాజకీయం

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

130 Views *రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం లింగన్నపేట్ గ్రామంలో KTR గారి ఆదేశాల మేరకు కళ్యాణాలక్మి చెక్కులను లబ్ధిదారులు బరుకుటం రుమా ₹100116/-, బరుకుటం రాజవ్వ ₹100116/- గార్లకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఈరోజు నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రివర్యులు KTR గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల […]

ప్రాంతీయం

*ఆంగ్ల మాధ్యమంలో బోధన కు ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం*

132 Viewsరాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 మార్చి 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమ తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఇట్టి శిక్షణా కార్యక్రమాన్ని […]

ప్రాంతీయం

*గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి*

123 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 మార్చి 14: గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ డే నిర్వహించి, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాఖల వారిగా కౌంటర్లు ఏర్పాటుచేయనున్నట్లు, దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. సంబంధిత జిల్లా అధికారులు […]