28 Viewsతెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన యువకులు. మంచిర్యాల జిల్లా. నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల బతుకులు మారాలంటే ,తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అన్నారు, శనివారం రోజున భీమవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ […]
50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేతపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి
23 Views50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేతపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. మంచిర్యాల జిల్లా. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో 50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేతపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటవద్దని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు జడ్జీలు నలుగురు ఐదుగురు కలిసి చేసిన నిర్ణయం మాత్రమే. భారత రాజ్యాంగం ఇప్పటివరకు 130 సార్లు సవరణలు చేసింది. ఇప్పుడు ఒక్కసారి బీసీల […]
మంచిర్యాలలో బీఎస్పీ పార్టీలో నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో యువత చేరికలు
27 Viewsమంచిర్యాలలో బీఎస్పీ పార్టీలో నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో యువత చేరికలు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరరావు హాస్పిటల్ ప్రాంగణంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో యువత భారీ చేరిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ బొల్లి నరేష్, తోటపల్లి రవి, చిలుముల గణేష్, రాజేష్ ,రాజు, రవి తదితరులు పార్టీలో కి రావడం జరిగింది. రానున్నది […]
దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
27 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. *సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం:పోలీస్ కమిషనర్* జాతీయ ఐక్యత దినోత్సవం “రన్ ఫర్ యూనిటీలో” భాగంగా దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే ప్రజలందరూ ఐక్యతగా, బందు భావన కలిగి ఉండాలని, ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ […]
బిఆర్ఎస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం
31 Viewsఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్. మంచిర్యాల జిల్లా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ కి ఓటు వేసి,భారీ మెజార్టీ తో గెలిపించాలని రహమత్ నగర్ లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు […]
రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి పంపిణీ జిల్లా అదనపు కలెక్టర్
36 Viewsమంచిర్యాల జిల్లా రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి పంపిణీ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అక్టోబర్ 30, 2025: నిరుపేద, అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, నవంబర్ 1వ తేదీ నుండి చౌక ధరల దుకాణాలలో రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా […]
బీజేపీ జిల్లా కార్యాలయంలో వెలుముల జగన్నాథ్ రావు కి సంస్మరణ సభ
44 Viewsబీజేపీ జిల్లా కార్యాలయంలో వెలుముల జగన్నాథ్ రావు కి సంస్మరణ సభ. మంచిర్యాల పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు వెలుముల జగన్నాథ్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్నాథ్ రావు పార్టీ కి చేసిన సేవలను బీజేపీ శ్రేణులు స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, […]
ఉత్తర తెలంగాణకే తలమానికం అంజనీపుత్ర ఎస్టేట్
35 Viewsఉత్తర తెలంగాణకే తలమాణికంగా అంజనిపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్. మంచిర్యాల జిల్లా. 23 వెంచర్లు, 4 లక్షల పైగా శ్రీగంధం చెట్లు, ఉత్తర తెలంగాణకే తలమానికంగా అంజనీపుత్ర ఎస్టేట్స్. కాసులు కురిపించే కల్పవృక్షం శ్రీగంధం. రేపటి మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే అంజనీపుత్ర ఎస్టేట్స్ లో ఫ్లాట్ బుక్ చేసుకోండి.
రైతుల పరిస్థితి దయనీయం…. తడిసిన వడ్లను పరిశీలించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి
41 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కేంద్రంను సందర్శించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరి ధాన్య కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన డిబిఎఫ్ నాయకులు
40 Viewsదౌల్తాబాద్ తాజీ మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, గొడుగుపల్లి తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి కుటుంబాలను పరామర్శించడం జరిగిందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి తండ్రి, సూరంపల్లి గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ అత్తమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు […]










