147 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్కిల్స్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఆర్,టాటా స్కై వారి సౌజన్యంతో ప్రతిమ ఫౌండేషన్ వారు పదవ తరగతి,డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 90 రోజులు ఉచిత శిక్షణ తో పాటు,భోజన వసతి కల్పించి అర్హులైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ… 18 సంవత్సరాల నుండి […]
ప్రకటనలు
నిప్పుతో చెలగాటమా!!
235 Views నిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని […]
సీఐ కార్యాలయంలో ఫోటోగ్రఫీ పోస్టర్ ఆవిష్కరణ
222 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎల్లారెడ్డిపేట మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,చేతుల మీదుగా పాస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రఫీ అప్డేట్స్ గురించి టెక్నాలజీ అదేవిదంగా కెమెరాల పనితనం తెలుసుకోవాలన్న ఒకప్పుడు ముంబై,ఢిల్లీ మహానగరాలకే పరిమితమైనటువంటి ఈ ఫోటో ఎక్స్పో ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్స్ప్లోర్ […]
స్త్రీనిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి….
222 Viewsస్త్రీ నిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి స్త్రీ నిధి ఋణాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఐకెపి ఎపియం మల్లేశం అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ కావేరి మండల సమాఖ్య కార్యాలయం లో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ లింకేజీ,స్ట్రీనిది ఋణాలను తీసుకొని సక్రమంగా చెల్లించాలన్నారు .అన్ని సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలన్నారు. అనంతరం […]
విద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” కవిడాక్టర్ వాసర వేణి పరుశరాములు
177 Viewsవిద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” జాతీయ సేవాపథకం దినోత్సవం) ఎల్లారెడ్డపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలలో సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా *ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ 1969లో సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి డా.వి.కె.ఆర్.వి రావు ప్రారంభించారన్నారు. విద్యార్థులను సామాజిక సేవకులుగా మలుచడం, నాయకత్వలక్షణాలు పెంపొందింపజేయడం, శ్రమజీవనం అలవాటుచేయడం, నైపుణ్యాలను వెలికితీయడం జాతీయసేవాపథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యాలయాలలో […]
రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ త్వరలోనే పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్
119 Viewsకొత్తపల్లి – మనోహరాబాద్ కు సంబంధించిన రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను జిల్లాలో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కేంద్ర అధికారులకు తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ సమన్వయ కార్యదర్శి విజయ్ తివాన్ దేశంలోని అన్ని జిల్లాలో పురోగతిలో ఉన్న రోడ్లు, రైల్వే లైన్ ల భూ సేకరణ, తదితర అంశాలపై ఢిల్లీ నుండి సమీక్ష నిర్వహించారు. జిల్లా […]
ఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
176 Viewsఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత ఎల్లారెడ్డిపేట : ఇల్లు కూలిపోయి నిరాశృలైన బాధిత కుటుంబానికి 4వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముద్దం పుష్పలత ఎల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు నేలమట్టం అయి నిరాశ్రులై సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని ఆదివారం తన నివాసంలో కలిసి తమకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో ఆర్థిక […]
యాదవ సంఘం జిల్లా నాయకుడి పుట్టినరోజు వేడుకలు
143 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం యాదవ సంఘం జిల్లా నాయకుడు పుట్టినరోజు వేడుకలు శుక్రంవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మండలంలో హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం జిల్లా నాయకుడు చిర్రం నాగరాజు యాదవ్ 36వ జన్మదిన వేడుకల్ని ఆ గ్రామ యాదవ యువకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమా యాదవ సంఘం జిల్లా నాయకుడు నాగరాజ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోని అష్ట […]
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి: జడ్పీ చైర్పర్సన్
91 Viewsరాజన్న సిరిసిల్ల ఐడిఓసి కాన్ఫరెన్స్ హల్ లో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, సెస్, రహదారులు, భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికను సభ్యుల ముందు ఉంచారు. […]
సాహితీ వేత్తలు సినారే జాతీయ లెజెండరీ పురస్కారం
101 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రనికీ చెందిన ఏనుగంటి సాగర్ కి తెలుగు వెలుగు జాతీయ పురస్కారం దక్కింది.ఏనుగాంటి సాగర్ హైదరాబాద్ లో త్యాగరాయ జ్ఞానాషబ లో ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో తెలుగు వెలుగు సాహితీ జాతీయ వేదిక చేర్మన్ పోలోజు రాజ్ కుమార్ తెలియచేయడం జరిగింది. ఇట్టి పురస్కారం అందుకోవడం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు సాగర్ మాట్లాడుతూ నేను చాలా కష్టాల్లో నుండి వచ్చాను నాకు ఈ పురస్కారం […]










