169 Viewsవిద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” జాతీయ సేవాపథకం దినోత్సవం) ఎల్లారెడ్డపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలలో సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా *ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ 1969లో సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి డా.వి.కె.ఆర్.వి రావు ప్రారంభించారన్నారు. విద్యార్థులను సామాజిక సేవకులుగా మలుచడం, నాయకత్వలక్షణాలు పెంపొందింపజేయడం, శ్రమజీవనం అలవాటుచేయడం, నైపుణ్యాలను వెలికితీయడం జాతీయసేవాపథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యాలయాలలో […]
ప్రకటనలు
రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ త్వరలోనే పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్
111 Viewsకొత్తపల్లి – మనోహరాబాద్ కు సంబంధించిన రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను జిల్లాలో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కేంద్ర అధికారులకు తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ సమన్వయ కార్యదర్శి విజయ్ తివాన్ దేశంలోని అన్ని జిల్లాలో పురోగతిలో ఉన్న రోడ్లు, రైల్వే లైన్ ల భూ సేకరణ, తదితర అంశాలపై ఢిల్లీ నుండి సమీక్ష నిర్వహించారు. జిల్లా […]
ఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
173 Viewsఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత ఎల్లారెడ్డిపేట : ఇల్లు కూలిపోయి నిరాశృలైన బాధిత కుటుంబానికి 4వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముద్దం పుష్పలత ఎల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు నేలమట్టం అయి నిరాశ్రులై సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని ఆదివారం తన నివాసంలో కలిసి తమకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో ఆర్థిక […]
యాదవ సంఘం జిల్లా నాయకుడి పుట్టినరోజు వేడుకలు
142 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం యాదవ సంఘం జిల్లా నాయకుడు పుట్టినరోజు వేడుకలు శుక్రంవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మండలంలో హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం జిల్లా నాయకుడు చిర్రం నాగరాజు యాదవ్ 36వ జన్మదిన వేడుకల్ని ఆ గ్రామ యాదవ యువకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమా యాదవ సంఘం జిల్లా నాయకుడు నాగరాజ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోని అష్ట […]
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి: జడ్పీ చైర్పర్సన్
86 Viewsరాజన్న సిరిసిల్ల ఐడిఓసి కాన్ఫరెన్స్ హల్ లో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, సెస్, రహదారులు, భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికను సభ్యుల ముందు ఉంచారు. […]
సాహితీ వేత్తలు సినారే జాతీయ లెజెండరీ పురస్కారం
95 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రనికీ చెందిన ఏనుగంటి సాగర్ కి తెలుగు వెలుగు జాతీయ పురస్కారం దక్కింది.ఏనుగాంటి సాగర్ హైదరాబాద్ లో త్యాగరాయ జ్ఞానాషబ లో ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో తెలుగు వెలుగు సాహితీ జాతీయ వేదిక చేర్మన్ పోలోజు రాజ్ కుమార్ తెలియచేయడం జరిగింది. ఇట్టి పురస్కారం అందుకోవడం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు సాగర్ మాట్లాడుతూ నేను చాలా కష్టాల్లో నుండి వచ్చాను నాకు ఈ పురస్కారం […]
అనుమతి లేని డిజె సౌండ్స్ పై చర్యలు:సిరిసిల్ల డిఎస్పీ
173 Viewsగణేష్ చతుర్దశి సందర్భంగా ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల వద్ద కానీ నిమార్జనం రోజున కానీ అనుమతులు లేకుండా డిజె లు పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల డిఎస్పీ ఉదేయ్ రెడ్డి తెలిపారు. ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారం డిజే యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ మాట్లాడుతూ.ఎటువంటి అనుమతి లేకుండా డిజె లు ఉపయోగిస్తే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని […]
చిన్నారి మృతికి పలువురు ఆర్థిక సహాయం
187 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఓ చిన్నారి అనారోగ్యంతో మృతిచెందగా వారి తల్లిదండ్రులకు పలువురు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా కార్మిక సంఘ అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసర్ రఫీ తోపాటు పలువురు వ్యక్తులు తలవకొంత పదివేల రూపాయలను చిన్నారి తల్లిదండ్రులకు అందించి అండగా నిలిచారు. చిన్నారి మృతి వార్త సమాచారం తెలవగానే ముందుకు వచ్చి తలో కొంత ఆర్థిక సహాయం అందించినందుకు చిన్నారి కుటుంబ సభ్యులు […]
ముందస్తు అరెస్టు….
195 Views ముందస్తు అరెస్టు.. ,ఎల్లారెడ్డిపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ను ఎల్లారెడ్డిపేట పోలీసులు గత రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మారవేణి రంజిత్ ను సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల శుక్రవారం రోజున ప్రారంభోత్సవం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com
రాజన్న సిరిసిల్ల జిల్లా మోచిసంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
125 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పట్టన మోచి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజున ఎన్నుకున్నారు రామచంద్రం అధ్యక్షతన నూతన అద్యక్షుణ్ణి ఎన్నుకున్నారు సిరిసిల్ల పట్టణ మోచి అధ్యక్షులుగా. వోటారికారి దేవేందర్ కావళ్ల శ్రీనివాస్ (ఉపాద్యక్షులు) వోటారికారి రవి (కార్యదర్శి) కొత్తపెల్లి శ్రీనివాస్(దస్తూరి) వోటారికారి శ్రీనివాస్(కోశాదికారి) వోటారికారి శ్రీనివాస్ s/o రామస్వామి(సహాయ కార్యదర్శి) సీనియర్ నాయకుల చేత వీరిని ఎన్నుకున్నట్లు ప్రాథమిక సమాచారం కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం చేత ఎన్నుకోబడ్డట్లు మంచి సంక్షేమ సంఘం ఒక […]










