నేరాలు

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి

206 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా మంగళవారం రోజు మృతి చెందడానికి కుటుంబ సభ్యులు తెలిపారు.గూడెం గ్రామానికి చెందిన ఇడుగురాళ్ల చందు (36) అనే వ్యక్తి గౌడ కులవృత్తి నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల చెల్లెళ్లకు పెళ్లిళ్లతో సహా  నూతిని పెళ్లికి కొంత అప్పుచేసి చేసిన అప్పును ఎలా తీర్చాలో బెంగతో గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా సిద్దిపేట ఆసుపత్రిలో […]

నేరాలు

బైక్ దొంగకు ఎనిమిది నెలల జైలు శిక్ష

125 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెద్దవేని భాస్కర్ అనే వ్యక్తికి సంబంధించి చక్రవాహనం పోయినవని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా మంగళవారం రోజు బైక్ దొంగకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన భాస్కర్ కు చెందిన ద్విచక్ర వాహనం ఐదో నెల 29వ తారీఖున గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు […]

నేరాలు

పక్క దోవ పడుతున్న రేషన్ బియ్యం

113 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ దిగువ మధ్యతరగతి వారు కడుపు నింపాలన లక్ష్యంతో రేషన్ దుకాణాలు ద్వారా ఉచిత రేషన్ బియ్యం రేషన్ బియ్యాన్ని కార్డు ఓల్దార్లు దళారులకు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నారు.ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కి ప్రతి ఒక్కరికి 6కిలోలు చొప్పున ఇస్తున్న బియ్యాన్ని దళారులకు 16రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు నిజమైన నిరుపేదలు కార్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటే అన్ని రకాల సంపాదన ఉన్న […]

నేరాలు

కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్

362 Views   మంగపేట,సెప్టెంబర్ 03 ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 02 నుంచి 9 వరకు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను  ఏ రోజైనా రాజీ కుదుర్చు కునేలా ప్రీ-లోక్ అదాలత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంగపేట ఎస్ఐ రవి కుమార్ తెలిపారు. ఈ ప్రీ-లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్,సివిల్ కేసులు,భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు,వివాహ […]

Breaking News నేరాలు

పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి..

311 Viewsసిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ చెందిన పడిగే సతీష్ అనే వ్యక్తి బోనాలలో క్రికెట్ ఆడడానికి వెళ్లి వర్షం పడుతుందని చెట్టు కింద నిల్చుకోవడంతో ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి.. Telugu News 24/7

Breaking News నేరాలు

బెహరాన్ లో రోడ్డు ప్రమాదం. కోరుట్ల పేట గ్రామంలో విషాదం

276 Viewsబెహరాన్ లో రోడ్డు ప్రమాదం. కోరుట్ల పేట గ్రామంలో విషాదం బైరాన్ కారు ప్రమాదం లో కోరుట్ల పేట యువకుడి మృతి.మోకన్ పల్లి సుమన్ అక్కడికక్కడే మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి Telugu News 24/7

నేరాలు

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

200 Views ఎల్లారెడ్డి పేట మండలం బొప్పాపూర్ గ్రామ శివారు లోగల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా గంజాయి అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం రాగా ఎస్సై తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అక్కడ గంజాయి అమ్ముతున్న వ్యక్తి ని చాకచక్యంగా పట్టుకొని అతని వద్దనుండి 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొన్నమాని ఎస్సై కే రమాకాంత్ తెలిపారు. అట్టి వ్యక్తిని విచారించగా మహమ్మద్ సమీర్(19) సంవత్సరాలు, ముస్లిం, తిమ్మాపూర్ కు చెందిన అతను హైదరాబాద్ లో […]

నేరాలు

డిసియం డీ కొనడంతో వ్యక్తి మృతి

90 Viewsనల్గొండ జిల్లా తిప్పర్తి మండలం శిలార్మీయగూడెం గ్రామంలో గురువారం ఉదయం 5గం, సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పోకల జానయ్య వయసు(40) ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లి వస్తుండగ వెనుకనుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కేసు విషయమై తిప్పర్తి ఎస్ఐ ధర్మ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఇచ్చిన కేసు మేరకు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు కాగా మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని […]

నేరాలు విద్య

హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

128 Views-యజమానులు జాగ్రత్తలు పాటించాలి -తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి తిమ్మాపూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిత్యం పని చేసేలా చూడాలని తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై ప్రమోద్ రెడ్డి సూచించారు.గురువారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో మండలంలోని హాస్టల్లో యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు అందించారు. ఈసందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పంపించాలని,రాత్రి […]