సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ చెందిన పడిగే సతీష్ అనే వ్యక్తి బోనాలలో క్రికెట్ ఆడడానికి వెళ్లి వర్షం పడుతుందని చెట్టు కింద నిల్చుకోవడంతో ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి..
126 Viewsతిమ్మాపూర్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బొర్ర సతీష్ అనే యువకుడు (34) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ ఇంట్లో నుంచి ఉదయం ట్రాక్టర్ నడపడానికి బయలుదేరగా తిమ్మాపూర్ లోని ఆటోస్టాండ్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు.వెంటనే స్థానికులు స్పందించి ఆటోలో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతిడికీ భార్య రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ […]
50 Views ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం: సర్పంచ్ భూక్యా రజిత సంతోష్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం జై సేవాలాల్ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ భూక్యా రజిత సంతోష్ మాట్లాడుతూ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి మా పాలక వర్గం కృషి చేస్తుందని […]
125 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్ : రోజుకో అబద్ధం.. గంటకో విద్వేష బీజం.. ప్రధాని మోడీపై స్టాలిన్ ఆగ్రహం చెన్నై : రాష్ట్రాల మధ్య ఘర్షణలు రేపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చౌకబారు ఎత్తుగడలు అవలంబిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రచారం చేస్తున్నారని, అయితే అది బిజెపికి ఏమీ ఉపయోగపడదని అన్నారు. ‘ప్రధాని బాధ్యతారాహిత్యమైన ప్రసంగాలు చేస్తున్నారు. వాటిని అడ్డుకోవడంలో […]