సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ చెందిన పడిగే సతీష్ అనే వ్యక్తి బోనాలలో క్రికెట్ ఆడడానికి వెళ్లి వర్షం పడుతుందని చెట్టు కింద నిల్చుకోవడంతో ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి..
103 Viewsఏబిజెఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానాలో పండ్లు పంపిణీ అక్టోబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానాలో శుక్రవారం అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం పురస్కరించుకొని ఏబిజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ లింగం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏబిజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దావాఖానాలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని జర్నలిస్టుల సంక్షేమం కోసం అఖిలభారత […]
39 Views వల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మహిళ మృతదేహం లభ్యం మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సార్ల నారాయణ భార్య సార్ల లక్ష్మీ ఆదివారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో నుండి కనబడకుండా పోయింది. సోమవారం తెల్లవారు జామున మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో ఓ చెట్టుకు ఆమె శరీరం తట్టుకొని ఉందని సమాచారం తెలుసుకున్న నారాయణ ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి తన […]
109 Views , న్యూజిలాండ్లో బోనాలు పండుగలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జులై 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బెన్ లో, జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో బోనాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఏప్రిల్ 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బెన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ […]