420 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు […]
100 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజు వాటర్ షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు గొల్లపల్లి సర్పంచ్ సరోజన దేవ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండి జబ్బర్, ఎల్లారెడ్డిపేట మండలం వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ , వార్డు సభ్యులు పాటి దేవయ్య, దాసరి గణేషు, పెంజర్ల రవి, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు ఎండి మహినుద్దీన్, కొండ దాసు, […]
82 Viewsమల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 22వ వార్డు మల్లంపేట్ జీఎల్సీ లే అవుట్ లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఏర్పాటు చేసుకున్న చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. ఈ […]