165 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం ( మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి) స్వచ్ఛతీ సేవాకార్యక్రమంద్వారా ఆరోగ్య భారత్ ఏర్పడుతుందనీ, విద్యార్థులలో, వాలంటీర్లలో ప్రతిఒకరికి దేశభక్తి,ఐక్యతాభావం,శ్రమదానం, సేవాభావం, శ్రమజీవనం, అలవడుతాయనీ దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 02- 10-2023రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతీసేవాకార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గడ్డి చెక్కడంతోపాటు, చీపుర్లతో ఊడ్చి […]
ప్రాంతీయం
జీడి శ్రీనివాస్ కు పితృవియోగం…
210 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటబీ అర్ ఎస్ కార్యకర్త జీడి శ్రీనివాస్ తండ్రి జీడి కాశయ్య అనారోగ్యంతో రెండు రోజుల క్రితంమరణించాడు కాగా సోమవారం రోజున ఆయన నివాసానికి చిటీ కుటుంబాన్ని పరామర్శించారు టిఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఆయన అన్నారు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ ఎ ఎంసి చైర్మన్ గుళ్లపెల్లి నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు […]
మహాత్మా గాంధీ జయంతి వేడుకలలో మంచిర్యాల ఎమ్మెల్యే, కలెక్టర్
187 Viewsఅక్టోబర్ 2 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణం లోని గాంధీ పార్క్ లో ఈ రోజు గాంధీ విగ్రహానికి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ సంతోష్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పూలమాలలు వేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంచిర్యాలకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
91 Viewsఅక్టోబర్ 2 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: టీపిసిసి ఎన్నికల మేనిపిస్టో అమలు కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంచిర్యాల కి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన టి పి సి సి ఎలక్షన్స్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
గాంధీ జయంతి వేడుకలలో ప్రేమ్ సాగర్ రావు
100 Viewsఅక్టోబర్ 2 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మగాంధీ జయంతి సంధర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిపిసిసి ఎలక్షన్స్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మరియు కార్యకర్తలు,నాయకులు ,మంచిర్యాల జిల్లా నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మర్కుక్ మండల కేంద్రంలో జాతిపిత గాంధీజి 154వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
116 Viewsఅక్టోబర్ 2 అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ వారికి పశ్చిమాన్ని చూపించిన మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ 154వ జయంతి సందర్భంగా మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, సాయిని మహేష్ నివాళులు అర్పించారు. మహాత్ముని 153వ జయంతి ఉత్సవాలు ముగిసి 154వ జయంతి నేడు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన గాంధీమార్గమే నేటికి అందరికీ అనుసరణీయమని అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే…ఆయన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని […]
మునిగడప లో స్వచ్ఛత హే సేవ కార్యక్రమం
113 Viewsఅక్టోబర్ 2 సర్పంచ్ బాలాక్ష్మి ఐలయ్య జగదేవపూర్: పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛత హే సేవ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అని మునిగడప సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య అన్నారు,దాంట్లో భాగంగానే మండలం లోని మునిగడప గ్రామం లో గ్రామస్తులతో కలిసి పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు రోడ్డు పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగింపు మరియు రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి ప్లాస్టిక్ కాగితాలు, రోడ్ల పక్కన ఉన్నటువంటి చెత్తను […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
100 Viewsఅక్టోబర్ 2 జగదేవపూర్: మండలం లోనీ మునిగడప గ్రామానికి చెందిన కుడారపు నర్సింహులు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నా గ్రామ సర్పచ్ బాలక్ష్మి ఐలయ్య. మండల బి సి సెల్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్,మండల బి అర్ ఎస్ పార్టీ ఉప అధ్యక్షులు శ్రీను,గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్లు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆ కుటుంబానికి చాట్లపల్లి సర్పంచ్ సర్పంచ్ ల పొరం మండల […]
నూతన కార్యవర్గానికి చిరు సత్కారాలు….
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లోని 13వ వార్డు సంబంధించిన స్వర్గీయులు కీర్తిశేషులు రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అధ్యక్షులు 26 వార్డ్ కౌన్సిలర్ ఓటారి కారి లక్ష్మీరాజ్యం కుమారుడు ఓటారి కారి దేవేందర్ మోచి సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకున్నందుకు ఆదివారం రోజున పట్టణానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓటరికరి రామచంద్రం జిల్లా అధ్యక్షులు కావా చంద్రశేఖర్,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ చిరు సత్కారం చేయడం జరిగింది. […]
ఎనిమిది ఏళ్ల సేవలో అబ్దుల్ రహీం భాయ్
939 Viewsఅక్టోబర్ 01 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఎనిమిది ఏళ్ల క్రితం కొద్దిమంది మిత్రులతో కలిసి రహీం బ్లడ్ డొనేషన్స్ సొసైటీని ప్రారంభించారు. రక్తం అవసరం ఉన్నవారికి సికిల్ సెల్, తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త నిధి కేంద్రాలలో రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నాం. ఏ ఆస్పత్రిలోనైనా రోగికి రక్తం అవసరం ఉందని సమాచారం అందిన వెంటనే స్పందించి వారికి తమ వంతు స్వయంగా రక్తాన్ని అందించి ఎంతోమంది ప్రాణాలను […]










