అక్టోబర్ 2 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మగాంధీ జయంతి సంధర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిపిసిసి ఎలక్షన్స్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మరియు కార్యకర్తలు,నాయకులు ,మంచిర్యాల జిల్లా నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు
