191 Viewsఅక్టోబర్ 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్: 28 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో హజిపుర్ మండలం రాపెల్లి గ్రామం లో ప్రాథమిక పాఠశాల లో నిర్మించిన అధునపు గదులు ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. హజిపుర్ మండలం రాపెల్లి గ్రామం లో 10 లక్షల సిడిపి నిధులతో డ్వాక్రా మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ […]
ప్రాంతీయం
మోహినికుంటలో నూతన గ్రంధాలయం ప్రారంభం
241 Viewsముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలోని గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు అధ్యక్షతన గురువారం రోజున మండల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో నూతన లైబ్రరీ గ్రంధాలయంను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రారంభించారు.నిరుపేద విద్యార్థులకు అన్ని విధాలుగా పరీక్షల పోటీలకు స్టడీ మెటీరియల్ పత్రికా పేపర్స్ కథల బుక్స్ వంటి అనేక రకాలుగా విద్యార్థులకు ఉపయోగపడతాయని అన్నారు. Telugu News 24/7tslocalvibe.com
అట్రాసిటీలపై న్యాయపోరాటం నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్
290 Viewsఅక్టోబర్ 05 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షనల్ ఫోర్స్ మంచిర్యాల జిల్లాలో అన్ని మండల మరియు గ్రామస్థానాలలో సభ్యులను నియమించనున్నట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయిన కూడా దళిత, మైనార్టీల పైన దాడులు అణిచివేత జరుగుతూనే ఉన్నదని దళితుల పట్ల విచక్షణ అణిచివేత అత్యాచారాలు నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ బలమైన తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. […]
మొర్రాయిపల్లె లో గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్ పంపిణీ
316 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో నీ గ్రామ సర్పంచ్ సడిమెల సుజాత ఎల్లం గ్రామ శాఖ అధ్యక్షతన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంను మండల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో నూతన జిపి భవన్ ప్రారంభించారు. అనంతరం గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక మంత్రి కేటీఆర్ చొరవతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భం గా గ్రామ […]
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం.,
273 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమితులయ్యారు. గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ కు నియమాకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని […]
రెచ్చిపోతున్న వీధి కుక్కలు
168 Viewsసిద్దిపేట: అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గ్రామంలోని వీధులలో గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల బెడద కారణంగా ఇంటి నుంచి బయట కు రావడానికి వృద్ధులు, పిల్లలు భయాందోళనల చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ రక్షణ మంత్రి కేటీఆర్
150 Viewsఅక్టోబర్ 04 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఒకప్పుడు సాగునీళ్ల కోసం రైతులు తన్నుకునే పరిస్థితి ఉండే కాల్వలపై పెట్టిన మోటార్లను కాంగ్రెస్ పాలనలో అధికారులు కాల్వలో తన్నిన పరిస్థితి విద్యుత్ వైర్లను కోసేసిన పరిస్థితి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాల్వలపై మోటార్లు పెట్టి బ్రహ్మాండంగా నీళ్లు పారించుకుంటున్నారు. ఇవాళ మనకు కేసీఆర్ ధైర్యం రైతు రక్షణ కవచం మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం […]
ఆడపడుచులకు అండగా సీఎం కేసీఆర్
138 Viewsదౌల్తాబాద్: సీఎం కేసీఆర్ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నాడని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో గ్రామపంచాయతీ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ […]
సిద్దిపేట రైలు ప్రయాణికులకు ఎదురైన నిరాశ
186 Viewsసిద్దిపేట: అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ అంగు ఆర్భాటాలతో సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లిన రైలు మరుసటి రోజు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు వస్తుందని తెలిసి సిద్దిపేట రైల్వేస్టేషన్లో సుమారు 100 మంది ప్రయాణికులు ట్రైన్ కోసం వేచి చూసి నిరాశ చెందారు. తర్వాత గదిలో నిద్రిస్తున్న వారిని లేపి అడగగా ప్రతి బుధవారం ట్రైన్ కు సెలవు అని సిద్దిపేటకు ట్రైన్ రాదని తెలిపారు. దీనితో అక్కడికి వచ్చిన ప్రయాణికులు […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
178 Viewsఅక్టోబర్ 4 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నారని నర్సయ్య వయస్సు 70 స”గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారు ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు […]









