ప్రాంతీయం

పాఠశాల నూతన గదులను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే

166 Views

అక్టోబర్ 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్:

28 లక్షల  డి ఎం ఎఫ్ టి నిధులతో హజిపుర్ మండలం రాపెల్లి గ్రామం లో ప్రాథమిక పాఠశాల లో నిర్మించిన అధునపు గదులు ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

హజిపుర్ మండలం రాపెల్లి గ్రామం లో 10 లక్షల  సిడిపి  నిధులతో డ్వాక్రా మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *