ప్రాంతీయం

చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాప్తి చెందుతున్న *”కళ్ల కలక”*

164 Views మరో కంటికి తగలకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు. నల్లటి అద్దాలు పెట్టుకుంటే లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పాఠశాలలు   ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘కళ్ల కలక’ కలకలం సృష్టిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. ఉష్ణోగ్రత మారాయి.. ఎడతెరపి లేని వానలు.. వరదల కారణంగా వైరస్‌ విజృంభిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కళ్ల కలక వైరస్‌ లేదా బ్యాక్టీరియా/ అలర్జీ […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల సెర్ఫ్ నూతన కార్యవర్గం

217 Viewsఎల్లారెడ్డిపేట మండల సెర్ఫ్ నూతన కార్యవర్గం కావేరి మండల సమాఖ్య అధ్యక్షురాలు అధ్యక్షతన మహాసభ నిర్వహించారు.శుక్రవారం మండల కేంద్రము లోని గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యాలయం లో మహాసభ ద్వారా నూతనపాలక వర్గాన్ని అన్ని గ్రామాల గ్రామ సంఘాల అధ్యక్షు కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా బైరి జ్యోతి జై హనుమాన్ వి.ఓ. దుమాల, ఉపాధ్యక్షురాలు గా మానస శివపర్వతి వి.ఓ.ఎల్లారెడ్డిపేట,కార్యదర్శిగా సుమలత శ్రీ హనుమాన్ వి.ఓ.సింగారం,సహాయ కార్యదర్శిగా రమ్య తులసి వి.ఓ.ఎల్లారెడ్డిపేట,కోశాధికారిగా మినా […]

ప్రాంతీయం

బాధిత కుటుంబానికి చేయూత మిత్ర ఫౌండేషన్ చేయూత

173 Viewsబాధిత కుటుంబానికి చేయూత మిత్ర ఫౌండేషన్ పక్షాన చేయుతనందించారు. ఎల్లారెడ్డిపేట కు చెందిన భూమయ్య గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించాడు. అంతకు ముందు సంవత్సరం క్రితం కొడుకు చనిపోయారు. నిరుపేద కుటుంబం ఇంటి పెద్దను కొడుకును కోల్పోయింది. వృద్ధురాలికి చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5500 రూపాయలు 25 కిలోల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు. బాధిత కుటుంబానికి దాతలు ఆదుకోవాలని చేయూత ఫౌండేషన్ ద్వారా విన్నవించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు […]

ప్రాంతీయం

మహమ్మద్ షాపూర్ లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

152 Views– సర్వాయి పాపన్న జీవితం యువతకు ఆదర్శం దౌల్తాబాద్: స్వాతంత్ర్య సమర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో పాపన్న గౌడ్ చిత్ర పటానికి సర్పంచ్ స్వప్న, గౌడ కులస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న జీవితం యువతకు ఆదర్శంగా నిలువాలన్నారు. ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూపించి కొన్ని నెలలుగా గోల్కొండ కోటను ఏలిన మహా యోధుడు […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చరితాత్ముడు… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్….

132 Viewsచరితర్తుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ – సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుక – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య *రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను స్థానిక బస్టాండులో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]

ప్రాంతీయం

ఏసీబీ వలలో అవినీతి చేప…

535 Views     ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు 17, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వానిదే ఏ పని కాదని,టేబుల్ క్రింద చేతు పెట్టందే టేబుల్ పై , ఏ ఫైల్ కదలదని నిరూపించాడు ఓ పంచాయితీ కార్యదర్శి. ఓ వ్యక్తి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్లానింగ్ అనుమతి కోసం 30 వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ పంచాయితీ కార్యదర్శి.రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో గురువారం ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి […]

ప్రాంతీయం

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

104 Viewsదౌల్తాబాద్: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ సుగుణ యాదగిరి అన్నారు. గురువారం మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్, పంచాయతి కార్యదర్శి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

అర్హులకు డబుల్ బెడ్ రూంలు అందజేయాలి

266 Viewsదౌల్తాబాద్: మండలంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూం లను వెంటనే పూర్తి చేసి అర్హులకు అందజేయాలని బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు తహాసిల్దార్ సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 లక్షలు నిధులను విడుదల చేసి […]

ప్రాంతీయం

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంజెపి విద్యార్థులు ఎంపిక

120 Viewsదౌల్తాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఎంపిక పోటీల్లో అండర్ 16 విభాగంలో మూడు వేల మీటర్ల పరుగు పందెంలో పదో తరగతి విద్యార్థి నందేష్, అండర్ 18 విభాగంలో మూడు వేల మీటర్ల పరుగు పందెంలో ఇంటర్మీడియట్ విద్యార్థి సంతోష్ ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని ఎంపిక కమిటీ రాష్ట్రస్థాయికి ఎంపిక చేసింది. వీరిద్దరూ హైదరాబాదులోని గోల్కొండ మైదానంలో ఈనెల 20న జరిగే రాష్ట్రస్థాయి […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు

195 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు. తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి […]