బాధిత కుటుంబానికి చేయూత మిత్ర ఫౌండేషన్ పక్షాన చేయుతనందించారు. ఎల్లారెడ్డిపేట కు చెందిన భూమయ్య గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించాడు. అంతకు ముందు సంవత్సరం క్రితం కొడుకు చనిపోయారు. నిరుపేద కుటుంబం ఇంటి పెద్దను కొడుకును కోల్పోయింది. వృద్ధురాలికి చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5500 రూపాయలు 25 కిలోల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు. బాధిత కుటుంబానికి దాతలు ఆదుకోవాలని చేయూత ఫౌండేషన్ ద్వారా విన్నవించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు దూస శ్రీనివాస్,బంధారపు లక్ష్మారెడ్డి,బాధ గోపి,యమగొండ పద్మారెడ్డి, మహమ్మద్ బాబా, కదిరే రవి, వడ్నాల ఆంజనేయులు,దీటి సతీష్,వల్లకాటి సిద్దిరాములు,మల్లికార్జున్ ,తదితరులు పాల్గొన్నారు.
91 Views*పెద్దపెల్లి పార్లమెంట్ BJP యువ మోర్చా ఇన్చార్జిగా. తుల ఆంజనేయులు* మంచిర్యాల ప్రాంతానికి చెందినటువంటి తులా ఆంజనేయులు పెద్దపల్లి పార్లమెంటు ఇన్చార్జిగా , BJP యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ నియమించడం జరిగింది . ఈ సందర్భంగాపెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జి తుల ఆంజనేయులు మాట్లాడుతూ, గత ఎన్నో ఏళ్లుగా విద్యార్థి పరిషత్ లో ఎన్నో రకాల బాధ్యతలు పట్టణ కార్యదర్శి నుంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుని వరకు అదే విధంగా యుమొర్చ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ […]
305 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే10, కల్యాణలక్ష్మి, పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో బుధవారం లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈసందర్బంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పుచేసి పెళ్లి చేసేవారని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్కలక్ష 116 రూపాయలను […]
65 Viewsకిసాన్ మోర్చా నూతన కమిటీ ఎన్నిక సిద్దిపేట జిల్లా జూలై 12 సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం కిసాన్ మోర్చా మండల నూతన కమిటీని, బిజెపి మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగంది. బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గుర్రాల స్వామి, మండల ఉపాధ్యక్షులు గా, ఎలాగారి ఆంజనేయులు, సాయికుమార్, కొక్కొండ రాజు, బుర్రి రాములు, ప్రధాన కార్యదర్శులు సున్నం కనకయ్య, గొడుగు కనకయ్య, పూస నరేందర్, రొయ్యల స్వామి, […]