356 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 5, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలు ఏర్పడ్డాక మండలాలు పెరిగాయి గ్రామపంచాయతీలు పెరిగాయి. దీనికి అనుగుణంగా నూతన గ్రామపంచాయతీ భవనాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే గూడూరు గ్రామంలో మంత్రి కేటీఆర్ చొరవ చేసుకొని అన్ని గ్రామాలు బాగుండాలని తాపత్రయంతో భూమి పూజ చేశారు. గ్రామపంచాయతీ భవనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నత్త నడకన నడుస్తుండగా అధికారుల నిర్లక్ష్యం ఎందుకని సర్పంచ్ సాకల రమేష్ సర్వసభ్య సమావేశంలో అధికారులను ఉద్దేశించి […]
ప్రాంతీయం
ఎలుగుబంటి సంచారమా?
241 Viewsరాగట్లపల్లి నుంచి నారాయణ పూర్ కు వెళ్ళేదారిలో ఎలుగుబంటి సంచారం ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి నుంచి నారాయణపురం వెళ్లే దారిలో ఎలుగుబంటి సంచరించినట్లు గురువారం చూసిన ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు రాగట్లపల్లి నారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి కోసం గురువారం రాత్రి వరకు గాలించారు , అయినప్పటికీ దాని ఆచూకీ లభించలేదు , నారాయణపురం , రాగట్లపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ […]
క్రీడలతో శారీరక దృఢత్వం
262 Viewsదౌల్తాబాద్: శారీరక దృఢత్వానికి క్రీడలో ఎంతో అవసరమని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని, ఓడినవారు నిరుత్సాహ పడకూడదని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభారాణి, పిడి వెంకట్ రెడ్డి […]
నేన్నెల మండలంలో పరువు కోసం యువకుడు ఆత్మహత్య
244 Viewsఅక్టోబర్ 05 మంచిర్యాల జిల్లా 11 వందల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. షూ కొనుకునేందుకు తల్లి ఇచ్చిన 11 వందల రూపాయలు కనబడక పోవడంతో తోటీ విద్యార్థులను నిలదీశాడు దీంతో తోటీ విద్యార్థులు దాడికి దిగారు. నువ్వే మా డబ్బులు చోరీ చేశావంటూ ఆరోపిస్తూ సదరు విద్యార్థిపై ఆరుగురు విద్యార్థులు మూకుమ్మడి దాడి చేయడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరువు పోయిందనే మనోవేదనతో […]
పాఠశాల నూతన గదులను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే
186 Viewsఅక్టోబర్ 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్: 28 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో హజిపుర్ మండలం రాపెల్లి గ్రామం లో ప్రాథమిక పాఠశాల లో నిర్మించిన అధునపు గదులు ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. హజిపుర్ మండలం రాపెల్లి గ్రామం లో 10 లక్షల సిడిపి నిధులతో డ్వాక్రా మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ […]
మోహినికుంటలో నూతన గ్రంధాలయం ప్రారంభం
238 Viewsముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలోని గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు అధ్యక్షతన గురువారం రోజున మండల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో నూతన లైబ్రరీ గ్రంధాలయంను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రారంభించారు.నిరుపేద విద్యార్థులకు అన్ని విధాలుగా పరీక్షల పోటీలకు స్టడీ మెటీరియల్ పత్రికా పేపర్స్ కథల బుక్స్ వంటి అనేక రకాలుగా విద్యార్థులకు ఉపయోగపడతాయని అన్నారు. Telugu News 24/7tslocalvibe.com
అట్రాసిటీలపై న్యాయపోరాటం నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్
284 Viewsఅక్టోబర్ 05 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షనల్ ఫోర్స్ మంచిర్యాల జిల్లాలో అన్ని మండల మరియు గ్రామస్థానాలలో సభ్యులను నియమించనున్నట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయిన కూడా దళిత, మైనార్టీల పైన దాడులు అణిచివేత జరుగుతూనే ఉన్నదని దళితుల పట్ల విచక్షణ అణిచివేత అత్యాచారాలు నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ బలమైన తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. […]
మొర్రాయిపల్లె లో గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్ పంపిణీ
310 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో నీ గ్రామ సర్పంచ్ సడిమెల సుజాత ఎల్లం గ్రామ శాఖ అధ్యక్షతన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంను మండల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో నూతన జిపి భవన్ ప్రారంభించారు. అనంతరం గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక మంత్రి కేటీఆర్ చొరవతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భం గా గ్రామ […]
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం.,
270 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమితులయ్యారు. గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ కు నియమాకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని […]









