ప్రాంతీయం

ఏసీబీ వలలో అవినీతి చేప…

535 Views     ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు 17, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వానిదే ఏ పని కాదని,టేబుల్ క్రింద చేతు పెట్టందే టేబుల్ పై , ఏ ఫైల్ కదలదని నిరూపించాడు ఓ పంచాయితీ కార్యదర్శి. ఓ వ్యక్తి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్లానింగ్ అనుమతి కోసం 30 వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ పంచాయితీ కార్యదర్శి.రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో గురువారం ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి […]

ప్రాంతీయం

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

104 Viewsదౌల్తాబాద్: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ సుగుణ యాదగిరి అన్నారు. గురువారం మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్, పంచాయతి కార్యదర్శి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

అర్హులకు డబుల్ బెడ్ రూంలు అందజేయాలి

266 Viewsదౌల్తాబాద్: మండలంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూం లను వెంటనే పూర్తి చేసి అర్హులకు అందజేయాలని బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు తహాసిల్దార్ సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 లక్షలు నిధులను విడుదల చేసి […]

ప్రాంతీయం

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంజెపి విద్యార్థులు ఎంపిక

120 Viewsదౌల్తాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఎంపిక పోటీల్లో అండర్ 16 విభాగంలో మూడు వేల మీటర్ల పరుగు పందెంలో పదో తరగతి విద్యార్థి నందేష్, అండర్ 18 విభాగంలో మూడు వేల మీటర్ల పరుగు పందెంలో ఇంటర్మీడియట్ విద్యార్థి సంతోష్ ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని ఎంపిక కమిటీ రాష్ట్రస్థాయికి ఎంపిక చేసింది. వీరిద్దరూ హైదరాబాదులోని గోల్కొండ మైదానంలో ఈనెల 20న జరిగే రాష్ట్రస్థాయి […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు

194 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు. తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి […]

ప్రాంతీయం

గాంధీ చిత్రాన్ని చూసిన 3,631 మంది విద్యార్థులు…

193 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16,గాంధీ చిత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,631 మంది విద్యార్థిని విద్యార్థులు వీక్షించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని, పెంపొందించేందుకు, గాంధీ గొప్పతనాన్ని నేటితరానికి తెలియ జేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని ఈనెల14 నుంచి ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు 1,767 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీక్షించారు. ఈనెల 15నా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని […]

ప్రాంతీయం

మత్స్యకారుల ఉపాధి మెరుగుపడేందుకు, సబ్సిడీద్వారా వాహనాలు, వలలు లబ్ధి పొందేందుకు సూచనలు…

132 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16, వెంకట్రావు పల్లె గ్రామంలోని శ్రీపెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్లరాంగోపాల్ ఆధ్వర్యంలో జిల్లా మత్స్యశాఖ ఛైర్మెన్ చొప్పరి రాంచెంద్రం కార్యవర్గానికి సన్మానించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రాజన్న సిరిసిల్ల జిల్లా ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ చొప్పరి రామచంద్రం మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీలో నాణ్యమైన సీడ్ అందేవిధంగా కృషి చేస్తానని, శాస్ర్తీయ పద్ధతుల్లో చేపలు ఎలా పెంచాలి అనే విషయాల […]

ప్రాంతీయం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఎంతకైనా తెగిస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎస్ఎఫ్ఐ నాయకులు…

98 Views  ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16, మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో తమ పోరాటాల ఫలితంగానే ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల మంజూరు అయిందని ముస్తాబాద్ లో డిగ్రీ కళాశాల మంజూరు అయ్యేంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు… ఎస్ఎఫ్ఐ జిల్లా […]

ప్రాంతీయం

బిజెపి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కనమేని చక్రధర్ రెడ్డి…

406 Views    ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16, లక్ష్మణ్ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన బిజెపి సీనియర్ కార్యకర్త లక్ష్మణ్ అకస్మాత్తుగా పరమపదించడంతో లక్ష్మణ్ భార్య, కుమారుడు వీధినపడ్డారు. ఆఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆటుంబంలో విషాదశాలు అమ్ముకున్నాయి. ఈవిషయాన్ని తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనమేని చక్రధర్ రెడ్డి, వారి కుటుంబాన్ని నేడు పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించి భవిష్యత్తులో వీరి […]

ప్రాంతీయం

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా త్రివర్ణ పతాకం ఆవిష్కరణ…

209 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు15, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో 77వ స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసోత్ ప్రకాష్ నాయక్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ మండల కన్వీనర్ కిషోర్, మండల ప్రధాన కార్యదర్శి సడిమెల మధు, కుమార్, రాజేష్, కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com