ప్రకటనలు ప్రాంతీయం విద్య

పుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు

242 Viewsపుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో., 4ఏళ్ల కిందట పుల్వామాలో ముష్కరుల బాంబు దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు చిన్నారి విద్యార్థులు కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుండి బాగా చదివి, దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పప్పుల […]

ప్రాంతీయం

ప్రజాగోష బీజేపీ భరోసా రాణి రుద్రమ- కమలం నమూనా పువ్వు గీస్తూ…

198 Views    ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 13, మండలోని పోతుగల్ గ్రామంలో రాణి రుద్రమ మాట్లాడుతూ ప్రతి గడపగడపకు వెళ్లి కమలం పువ్వు గుర్తులను గుర్తుచేయాలని సమీక్ష సమావేశం చేశారు. ప్రతి బూతు లోపల ఐదు కమలం పూవుల గుర్తులు వేసి ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి వారికి భారతీయ జనతా పార్టీ గుర్తు చేయడం ప్రతి చివరి వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాల గురించి తెలపడం ఎన్నెన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయాల […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేత

230 Viewsదౌల్తాబాద్ మండల బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు ఆదేశాల మేరకు దౌల్తాబాద్ బిజెపి పార్టీ అధ్యక్షులు పోతరాజు కిషన్ ఆదేశానుసారం సూరంపల్లి గ్రామంలో చామంతి, అనసూయ భర్త బాల్ నర్స్, దోమల పవిత్ర భర్త ప్రవీణ్ కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు దౌల్తాబాద్ మండల ఉపాధ్యక్షులు, సూరంపల్లి గ్రామ ఉపసర్పంచ్, బొల్లం స్వామి, బిజెపి నాయకులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు ముత్యాల శ్రీనివాస్, […]

ప్రాంతీయం

*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బిసిలంటే ఎందుకు అంత చిన్న చూపు – కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

203 Viewsబడ్జెట్ పై నిరసనగా తాసిల్దార్ కార్యాలయంకు ముట్టడి… ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 13, బీసీ విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ అధ్యక్షతన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల ముట్టడి లో భాగంగా ఈరోజు సిరిసిల్ల మండల తాసిల్దార్ అధికారి […]

ప్రాంతీయం

శ్రీ కేతకి మల్లికార్జున స్వామి ఐదవ వార్షికోత్సవం

136 Views మెదక్ జిల్లా చేగుంట మండలం సోమవారం రోజు చందాయిపేట గ్రామంలో శ్రీ కేతకి మల్లికార్జున స్వామి ఐదవ వార్షికోత్సవ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతరలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్. స్వామి వారిని దర్శనం చేసుకుని కళ్యాణోత్సవంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వీరిద్దరూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. స్థానిక గ్రామ ప్రజలు పక్క గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం […]

ప్రాంతీయం

మాజీ సర్పంచ్ నర్సింలును పరామర్శించిన – దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్

136 Viewsమండలంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు టెంకంపేట్ మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలు తండ్రి లక్ష్మయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్ తో పాటు దౌల్తాబాద్ పిఏసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, రైతుబంధు మండల అధ్యక్షుడు రేకుల నర్సింహారెడ్డి, మున్న రాయపోల్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి […]

ప్రాంతీయం

కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు

136 Views  కంటి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీ కొరివి కృష్ణ స్వామి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు . ధర్మారం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కంటి వెలుగు రెండో విడతలో భాగంగా నేటి నుంచి ధర్మారం గ్రామంలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కంటి వెలుగు శిబిరాలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి          […]

ప్రాంతీయం

టెంకంపెట మాజీ సర్పంచ్ నీ పరామర్శించిన్న సీనియర్ నాయకుడు రణం

161 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లోని టేంకంపెట బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్మయ్య మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలిపిన్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ వారితో పాటు దౌల్తాబాద్ పి ఏ సి యస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, దౌల్తాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, రైతు బంధు అధ్యక్షుడు […]

ప్రాంతీయం

మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన – మామిడి మోహన్ రెడ్డి

140 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల పరిధిలోని టెంకంపేట్ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్ష్మయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిమ్మక్కపల్లి పొట్టెల కనకయ్య వ్యవసాయ పొలంలో హఠాత్తుగా మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను దుబ్బాక నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం […]

ప్రాంతీయం

గెలుపు ఓటములు సహజం – క్రీడాకారులతో గురూజీ శ్రీరామ్ శరణ్ శర్మ

142 Viewsక్రీడల్లో గ్రామీణ యువత ప్రతిభకనబర్చి జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీల్లో రాణించాలని బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ పేర్కొన్నారు. మండలంలోని దోమ్మాటలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ లో రెండవ రోజు జరిగిన మ్యాచ్ లను వీక్షించారు. అనంతరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గెలుపోటములు సహజమన్నారు. ఈ టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో అవకాశం వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి, గాజులపల్లి […]