సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లోని టేంకంపెట బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్మయ్య మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలిపిన్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ వారితో పాటు దౌల్తాబాద్ పి ఏ సి యస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, దౌల్తాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, రైతు బంధు అధ్యక్షుడు మున్న, సీనియర్ నాయకులు వేమ శ్రీను, ఇప్ప దయాకర్, షాదుల్లా, సత్యం, రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
